అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
రాయలసీమలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఓ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కడప మహానాడు వేదికపైనే, చంద్రబాబు ముందే ఈ డిమాండ్ చేసారు.
ప్రజల్లో పవన్ కల్యాణ్ కు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతోంది. ఇది తన కొడుకు లోకేష్ కు ఎక్కడ ఇబ్బందులు తెచ్చిపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారో ఏమోగానీ చంద్రబాబు నాయుడు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అది కడప మహానాడులో బైటపెట్టనున్నారట…
Korean LG team follows indian tradition: శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ ప్లాంట్ భూమి పూజలో కొరియన్ ప్రతినిధుల సంప్రదాయానికి పెద్దపీటవేశారు. నారా లోకేష్ సూచనలతో షూలు తొలగించి ఎల్జీ టీమ్ భూమి పూజలో పాల్గొన్నారు.
Nara Lokesh: సత్యవేడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మనందరం సైనికులకు మద్దతు ఉండాలనీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. అలాగే, మనవద్ద నమో (నరేంద్ర మోడీ) మిసైల్ ఉందంటూ వ్యాఖ్యానించారు.
అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరంటూ నారా లోకేష్ పునరుద్ఘటించారు.