black magic: గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, పల్లెల్లో ఇప్పటికీ మూడనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మరీ ముఖ్యంగా మంత్రతంత్రాలు, గుప్తనిధులు, బాణామతి వంటి వాటిని నమ్మిస్తూ.. అనేక మందిని మోసం చేస్తున్న దొంగ స్వామిజీలు ఎక్కువవుతూనే ఉన్నారు. ఇలాంటి దొంగస్వామిజీ బాగోతం షాద్ నగర్లో ఆలస్యంగా బయటపడింది.