కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఓ అద్భుత మానవ నిర్మాణం. కానీ ఇప్పుడు దీని చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు, వివాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ చర్యను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
అధినేత కేసీఆర్ కే కాదు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కాళేశ్వరం కష్టాలు తప్పడంలేదు. ఆలేరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతను బస్వాపురం నిర్వాసితులు అడ్డుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్కు (kaleshwaram project) సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని NHRC కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.