పాకిస్తాన్లో చమురు ధరలను ఆ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. దీంతో పాక్ చరిత్రలో అత్యంత గరిష్టానికి ఇంధన ధరలు చేరాయి. ఇప్పుడు అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 272, హై స్పీడ్ డీజిల్ ధర రూ. 280.
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24. బెంగళూరులో ఈరోజు పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.
ప్రభుత్వ చమురు సంస్థలు గురువారం ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను విడుదల చేశాయి. అయితే నేటికీ ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేదు. పోర్ట్ బ్లెయిర్లో పెట్రోల్ అత్యంత చౌకగా రూ. 84.10, డీజిల్ లీటరు రూ. 79.74కు లభిస్తుంది.
IOCL లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఇండియాలో పెట్రోల్, డీజిల్ అతితక్కువకు పోర్ట్ బ్లెయిర్లో అమ్ముడవుతోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10గా ఉండగా, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
చమురు కంపెనీలు గత నాలుగు నెలలకు పైగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో క్రూడాయిల్ 100 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఈ తెల్లవారుజామున బ్యారెల్కు 0.3% పడిపోయి $96.38కి చేరుకుంది. US WTI క్రూడ్ 0.3% తగ్గి బ్యారెల్ $90.52 వద్ద ఉంది.
మహారాష్ట్రలో గత నెల ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 3 చొప్పున వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించడంతో ధరల్లో కోత పడింది. వ్యాట్లో కోత వల్ల మహారాష్ట్ర రాష్ట్ర ఖజానాకు వార్షిక ప్రాతిపదికన రూ.6,000 కోట్లు నష్టం వాటిల్లనుంది.
శుక్రవారం ఉదయం చమురు కంపెనీలు విడుదల చేసిన ధర ప్రకారం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉంది. ప్రభుత్వ చమురు కంపెనీలు నేటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా విక్రయిస్తున్నారు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా వెల్లడించింది.
ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 నుండి ప్రస్తుతం రూ. 96.72 వద్ద ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి రూ. 89.62కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27కి తగ్గింది.
ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు ముందు ఢిల్లీలో పెట్రోలు ధర రూ.105.41 ఉండగా, ఈరోజు రూ.96.72గా ఉంది, డీజిల్ ధర రూ.96.67గా ఉండగా, రూ.89.62గా ఉంది. ముంబైలో, లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి ఈరోజు రూ. 106.31 కాగా, డీజిల్ రిటైల్ రూ. 94.27 వద్ద ఉంది.