స్పామ్ కాల్స్, మెసేజెస్ తో విసిగిపోయిన వారికి ఉపశమనం కలిగించే వార్త. వీటిని అడ్డుకోవడానికి ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
ఎయిర్ ఇండియాపై చర్యలు తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ ఏవియేషన్, డిజిసిఎ.. రూ.10 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో వాలిడిటీ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించినందుకు ఎయిర్ ఇండియాపై DGCA ఈ జరిమానా విధించింది.
ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రయాణికుడి వద్ద వ్యాలిడ్ టికెట్ ఉన్నప్పటికీ ఎయిరిండియా సిబ్బంది ఆ వ్యక్తిని విమానం ఎక్కించుకోలేదు. దీనిపై ఆ ప్రయాణికుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు చేశారు. తప్పు ఎయిరిండియాదే కావడంతో డీజీసీఏ రూ. 10 లక్షల రూపాయల పెనాల్టీని విధించింది.