Chiranjeev Singh : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలి సిక్కు ప్రచారక్ చిరంజీవ్ సింగ్ చనిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన లూధియానాలోని ఓ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ నివాళి అర్పించారు.