ఎన్నో ఏళ్ల పోరాటం , నిరీక్షణ ఫలించి రామజన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమవుతోంది. ఎప్పుడెప్పుడు రాములోరిని దర్శించుకుందామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. జనవరి 22ని రాష్ట్రవ్యాప్తంగా డ్రై డేగా పాటిస్తున్నట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు.