AAP MP Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జిఎస్టి అంటే.. గరీబ్ శోషన్ టాక్స్ (పేదవాడిని దోపిడీ చేసే పన్ను) అని కొత్త నిర్వచనం చెప్పాడు.