Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే సూర్యాపేటకు గోదావరి నీళ్లు: జగదీష్ రెడ్డి

 సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరారు

we are committed to give godavari water to suryapet says jagadish reddy
Author
Suryapet, First Published Nov 7, 2018, 4:54 PM IST


సూర్యాపేట: సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. 

నిరంతరంగా విద్యుత్ ను సరఫరా చేయడంలో తన కృషి ఉందన్నారు. సూర్యాపేట రైతాంగానికి వచ్చే ఏడాది నుండి కనీసం 8 నెలలు గోదావరి నీటిని సరఫరా చేయనున్నట్టు చెప్పారు.

"

పెన్ పహాడ్ మండలం చివరి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీరందించనున్నట్టు ఆయన ప్రకటించారు..ఎస్సారెస్సీ కాలువలను తవ్వి వదిలేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆయన విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios