పతంగి సరదా ఓ టీఆర్ఎస్ నేత ప్రాణాన్ని నిలువుగా తీసేసింది. పతంగులు ఎగరేస్తూ చూసుకోకుండా బిల్డింగ్ అంచులదాకా వెళ్లి.. చూసుకోకుండా భవనంమీదినుండి కిందపడిపోయి మృత్యవాత పడ్డ విషాద ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది.
పతంగి సరదా ఓ టీఆర్ఎస్ నేత ప్రాణాన్ని నిలువుగా తీసేసింది. పతంగులు ఎగరేస్తూ చూసుకోకుండా బిల్డింగ్ అంచులదాకా వెళ్లి.. చూసుకోకుండా భవనంమీదినుండి కిందపడిపోయి మృత్యవాత పడ్డ విషాద ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
"
ముషీరాబాద్ టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ పతంగినే చూస్తూ ముందుకెళ్లి.. ప్రమాదవశాత్తు భవనం పై నుంచి నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోగానే అప్పటికే ఆయన మరణించారు.
గురువారం కుటుం సభ్యులు, మిత్రులతో కలిసి ఓ భవనంపై గాలిపటాలు ఎగురవేశారు బంగారు కృష్ణ. పతంగి జోరులో ముందూ వెనకా చూసుకోలేదు. ఊచలు అతని శరీరంలోకి దిగిపోయి రక్తం వరదలు పారడం చూసే ప్రతి ఒక్కరికీ గగుర్పాటును కలిగించింది.
