Asianet News TeluguAsianet News Telugu

నిర్మల్ జిల్లాలో కాలువలో పడిన ఆటో: ముగ్గురు మృతి

నిర్మల్ జిల్లాలోని కడెం మండలం బెల్లాల్ వద్ద కాలువలో ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

Three killed in Road Accident in Nirmal district
Author
Adilabad, First Published Jan 19, 2022, 3:38 PM IST

నిర్మల్: Nirmala జిల్లాలోని Kadem మండలం బెల్లాల్ వద్ద కాలువలో Auto బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురున్నారు. ఆటో కాలువలో పడిపోగానే ఆటోలో ఉన్న ఆరుగురిలో బోడ మల్లయ్య, చీమల శాంత,  శంకరవ్వ లు మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios