నిర్మల్ జిల్లాలో కాలువలో పడిన ఆటో: ముగ్గురు మృతి
నిర్మల్ జిల్లాలోని కడెం మండలం బెల్లాల్ వద్ద కాలువలో ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
నిర్మల్: Nirmala జిల్లాలోని Kadem మండలం బెల్లాల్ వద్ద కాలువలో Auto బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురున్నారు. ఆటో కాలువలో పడిపోగానే ఆటోలో ఉన్న ఆరుగురిలో బోడ మల్లయ్య, చీమల శాంత, శంకరవ్వ లు మరణించారు.