తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది సర్కార్. సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీలను నియమించింది.

తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది సర్కార్. సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీలను నియమించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred