Asianet News TeluguAsianet News Telugu

Telangana polling : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు..

అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం వల్లే కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. 

Telanana polling : Case registered against Bellampally MLA Durgam Chinnaiah - bsb
Author
First Published Dec 1, 2023, 8:57 AM IST

బెల్లంపల్లి : తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. పార్టీ కండువాలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసులు నమోదయ్యాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదయ్యింది. ఆయన గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వచ్చారనిఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios