Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభానికి సిద్ధమైన కూకట్‌పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి.. పనులను పరిశీలించిన మేయర్

కూకట్‌పల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని ఏప్రిల్ 5 న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పనులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమీషనర్ మమతతో కలిసి శనివారం పనులను పరిశీలించారు.

ghmc mayor gadwal vijayalakshmi visits four lane Railway Under Bridge at kukatpally ksp
Author
Hyderabad, First Published Apr 3, 2021, 9:19 PM IST

ghmc mayor gadwal vijayalakshmi visits four lane Railway Under Bridge at kukatpally ksp

కూకట్‌పల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని ఏప్రిల్ 5 న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పనులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమీషనర్ మమతతో కలిసి శనివారం పనులను పరిశీలించారు.

 

ghmc mayor gadwal vijayalakshmi visits four lane Railway Under Bridge at kukatpally ksp

 

కాగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో ఆస్తి పన్నును చెల్లించారు హైదరాబాదీలు. ఈ సందర్భంగా ప్రజలకు మేయర్ విజయలక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. పౌరులుగా వారు తమ బాధ్యతలను నిర్వర్తించారని మేయర్ ప్రశంసించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios