Asianet News TeluguAsianet News Telugu

నేను చెప్పిన స్వతంత్రుల అంశం నిజమే:లగడపాటి

ఎన్నికల సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేర్గాంచిన తెలంగాణలో స్వతంత్రులు గెలుస్తున్నారంటూ శుక్రవారం తిరుపతిలో  కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులకు ఓట్లు వేసేందుకు ప్రజలు మెుగ్గుచూపుతున్నారని తెలిపారు. 

ex mp lagadapati rajagopal says my survey is true
Author
Hyderabad, First Published Nov 30, 2018, 9:29 PM IST

హైదరాబాద్: ఎన్నికల సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేర్గాంచిన తెలంగాణలో స్వతంత్రులు గెలుస్తున్నారంటూ శుక్రవారం తిరుపతిలో  కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులకు ఓట్లు వేసేందుకు ప్రజలు మెుగ్గుచూపుతున్నారని తెలిపారు. 

అయితే ఈ అంశం సాధారణ విషయం కాదని లోతుగా పరిశీలిస్తే 8 నుంచి 10 మంది గెలుస్తారని తెలిసిందన్నారు. డబ్బు, అధికారం ఏ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలు తిరస్కరించినవారిని ఎన్నుకుంటున్నారంటే తెలంగాణ ప్రజలను అభినందించాలన్నారు. 

అయితే లగడపాటి సర్వేపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా మీడియా తనను సర్వే గురించి అడిగితే వారి సంతోషం కోసం స్వతంత్రుల అంశం చెప్పానన్నారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

లగడపాటివి వెకిలి సర్వేలు, ప్రజలు ఆగం కావొద్దు:కేసీఆర్

తెలంగాణలో స్వతంత్రులే కింగ్‌మేకర్లు: లగడపాటి సంచలన సర్వే

Follow Us:
Download App:
  • android
  • ios