Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీం కొలీజయం సిఫారసు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు

collegium recommends 7 names for appointment as judges in telangana high court
Author
Hyderabad, First Published Aug 18, 2021, 9:07 PM IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. న్యాయాధికారుల కోటాలో ఈ ఏడుగురి పేర్లను సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు రానున్నారు. శ్రీలత, సుమలత, రాధారాణి, లక్ష్మణ్, ఎన్ తుకారారం, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవీ దేవీలను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజయం ఆమోదం తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios