Asianet News TeluguAsianet News Telugu

పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాదం.. డివైడర్ ను ఢీకొట్టి, పల్టీలు కొట్టిన కారు..

వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

car accident on pvnr expressway in rangareddy - bsb
Author
Hyderabad, First Published Jul 12, 2021, 2:52 PM IST

రంగారెడ్డి : రాజేంద్రనగర్ - అత్తాపూర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. 

వేగంగా వెడుతున్న కారు డివైడర్ ను డీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.

విషయం తెలిసిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. ఈ ప్రమాద ఘటన మీద  రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణం అని పోలీసులు అంటున్నారు. అయితే ఈ ఘటనలో పేను ప్రమాదం  తప్పింది. కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ  ఓ వ్యక్తి ను కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios