Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా: ఆగిరిపల్లి చెరువులో శవాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న అదృశ్యమైన చంద్రిక, జగదీశ్, శశిక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

3 children died in krishna district ksp
Author
Vijayawada, First Published Jun 22, 2021, 5:44 PM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న అదృశ్యమైన చంద్రిక, జగదీశ్, శశిక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios