అమెరికాలోని టెక్సాస్లో దారుణం జరిగింది. భర్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు.
అమెరికాలోని టెక్సాస్లో దారుణం జరిగింది. భర్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు తెలుగువారు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
