ఇథియోపియాలో దారుణం చోటు చేసుకొంది. కారులో ప్రయాణీస్తున్న నలుగురిపై నిప్పటించడంతో సజీవదహనయ్యారు. మృతుల్లో ఒకరు హైద్రాబాద్ వాసి ఉన్నట్టుగా గుర్తించారు.
హైదరాబాద్: ఇథియోపియాలో దారుణం చోటు చేసుకొంది. కారులో ప్రయాణీస్తున్న నలుగురిపై నిప్పటించడంతో సజీవదహనయ్యారు. మృతుల్లో ఒకరు హైద్రాబాద్ వాసి ఉన్నట్టుగా గుర్తించారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
హైద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి నలుగురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణీస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
