అప్పటికి దేశం భారీగా రుణాలు తీసుకునే స్థితిలో లేదు. కానీ, తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 5 బిలియన్ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు.
అప్పటికి దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ప్రతిడెసిషన్గవర్నమెంటుచేతుల్లోనేఉండేది. ఎంతఖర్చుచేయాలి,ఎంతఉత్పత్తిచేయాలి, ఎంతమందినివినియోగించాలిఅన్నవన్నీప్రభుత్వమే చూసుకునేది. ఈవ్యవస్థనేలైసెన్స్రాజ్అంటారు.అందుకుభిన్నంగాఓపెన్ఎకానమీలోప్రైవేటుసంస్థలనుప్రోత్సహించి, ప్రభుత్వపెట్టుబడులనుతగ్గిస్తారు. ఈఆర్థికరిఫార్మ్లనుప్రకటిస్తూఅప్పటిఆర్థికమంత్రి ఉన్న మన్మోహన్ సింగ్ సరిగ్గా 33 ఏళ్ల కింందటబడ్జెట్ప్రవేశపెట్టారు.
1991 బడ్జెట్ హైలైట్స్
దేశీయమార్కెట్లోకంపెనీలమధ్యపోటీపెంపు
లైసెన్సింగ్రాజ్ కు చరమగీతం.
ఎగుమతులకు ప్రోత్సాహం , దిదగుమతిలైసెన్సింగ్లో సడలింపులు.
ఫారిన్ప్రత్యక్షపెట్టుబడులతోఉద్యోగాలు.
సాఫ్ట్వేర్ఎగుమతులకు ప్రోత్సాహం

ఈబడ్జెట్నుఆధునికదేశచరిత్రలోఅతిపెద్దనిర్ణయాలలోఒకటిగాపరిగణిస్తారు. అప్పటిప్రధానిపీవీనరసింహారావు, ఫైనాన్స్ మినిస్టర్డాక్టర్మన్మోహన్సింగ్లకు ఈ బడ్జెట్ క్రెడిట్ దక్కింది.
స్వాతంత్ర్యంవచ్చినప్పటినుంచి 1991 దాకా ఆర్థికఇబ్బందులనుఎదుర్కొంటోంది. రిఫార్మ్లఆవశ్యకతఉందనితెలుసుకానీ, ఈ విషయంలో రాజకీయపార్టీలమధ్యఏకాభిప్రాయంఎన్నడూ లేదు.
ఇందిరాగాంధీ1966లోనేరిఫార్మ్లకోసంప్రయత్నంచేశారు. రాజీవ్గాంధీకంప్యూటర్లు, కలర్టీవీలనుతీసుకువచ్చారు. కానిపూర్తి స్థాయిలోఆర్థికరిఫార్మ్లమార్గంలోఎప్పుడూవెళ్ళలేదు.
ఇంతలో, ఆర్థికసమస్యలుపెరిగాయి.. 1990 నాటికిఈసమస్యలుతీవ్రమైనఆర్థికసంక్షోభం దిశగా పయనించాయి.
ఆసమయంలోచంద్రశేఖర్ప్రధానిగా, యశ్వంత్సిన్హాఫైనాన్స్ మినిస్టర్గాఉన్నారు.
1989 సార్వత్రికఎన్నికల అనంతరం విశ్వనాథ్ప్రతాప్సింగ్గవర్నమెంటుఏర్పడింది. దీన్ని రెండుఊతకర్రలతోనడుస్తున్నగవర్నమెంటుగాఅప్పట్లోచెప్పుకునేవారు. కాంగ్రెస్, బీజేపీలువీపీసింగ్సర్కారుకుమద్దతుఇచ్చాయి.
అది మరిచిపోలేని దినం
జూన్లోనరసింహారావుగవర్నమెంటుఏర్పడింది. మరుసటినెలలోనేబడ్జెట్నుప్రవేశపెట్టారు. ఈబడ్జెట్దేశంగతినిమార్చేసింది. సాధారణంగాబడ్జెట్నురెడీ చేయడానికికనీసం 90 రోజుల సమయంపడుతుంది. కానీ, దానినినెలరోజుల్లోనేమన్మోహన్ సింగ్సిద్ధంచేశారు. పరిశ్రమలశాఖనుతనవద్దేపీవీఉంచుకున్నారు. తనసహచరులనుంచివ్యతిరేకతఉన్నప్పటికీఆయనరిఫార్మ్లుఅమలుచేశారు.
కొద్దికాలంలోనేఫలితాలుకనిపించడంప్రారంభించాయి. ప్రభుత్వానికిఆదాయంమొదలైంది. ఫారిన్పెట్టుబడులువచ్చాయి.
, మార్కెట్లోమిలియన్లకొద్దీకొత్తఉద్యోగాలువచ్చాయి. కోట్లమందిప్రజలుమొదటిసారిగాదారిద్య్రరేఖకుఎగువకువచ్చారు.
1991బడ్జెట్నుయశ్వంత్సిన్హాసిద్ధంచేయగా. ఆర్థికరిఫార్మ్లకుసంబంధించినఅనేకనిర్ణయాలుఇందులోఉన్నాయి. ఫిబ్రవరి28నబడ్జెట్నుసమర్పించాల్సిఉంది. కానీగవర్నమెంటు, కాంగ్రెస్ల భేదాభిప్రాయలకారణంగాసాధ్యంకాలేదు.
యశ్వంత్సిన్హానుమధ్యంతరబడ్జెట్మాత్రమేసమర్పించాలన్నారు. దీంతోయశ్వంత్సిన్హారిజైన్ చేశారు.
కానీ, ప్రధానిచంద్రశేఖర్ఒప్పించడంతోయశ్వంత్సిన్హారాజీనామానుఉపసంహరించుకున్నారు. మధ్యంతరబడ్జెట్నుసమర్పించారు.
కొందరురిఫార్మ్లుస్లోగా సాగుతున్నాయనివాదిస్తే, మరికొందరువీటికారణంగాసమాజంలోఆర్ధికఅసమానతలుపెరిగాయనిఅంటారు. అయితే, ఒక్క విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తారు. 30 సంవత్సరాలకిందటతీసుకున్నడెసిషన్దేశాన్నిభారీఆర్థికవ్యవస్థగామార్చింది.

వీపీసింగ్ప్రధానిఅయినకొత్తలో, ఖజానాఖాళీగాఉందన్నారు. అనంతరం వీపీసింగ్గవర్నమెంటురిజర్వేషన్లసంక్షోభంలోకూరుకుపోయింది. ఏడాదిన్నరకు ఆగవర్నమెంటుపడిపోయింది. చంద్రశేఖర్ప్రధాని, యశ్వంత్సిన్హాఆయనఫైనాన్స్ మినిస్టర్కాగా, డాక్టర్మన్మోహన్ సింగ్ప్రధానమంత్రికిఆర్థికసలహాదారుఅయ్యారు.
బంగారంతాకట్టు పెట్టి మరీ ..
అప్పటికిదేశంభారీగారుణాలుతీసుకునేస్థితిలో లేదు. కానీ, తీసుకోవాల్సినఅవసరంఏర్పడింది. 5 బిలియన్డాలర్లరుణంచెల్లించాల్సిఉంది. దానిపైవడ్డీచెల్లించడానికికూడాడబ్బులేదు.
కొన్నినెలలతర్వాతఆర్బీఐదగ్గరున్నబంగారునిల్వలనురెండుఫారిన్బ్యాంకులదగ్గరతనఖాపెట్టిందిగవర్నమెంటు. ఇదంతారహస్యంగాచేసినా, 'ఇండియన్ఎక్స్ప్రెస్' జర్నలిస్ట్దీనినిబయటపెట్టారు.
బంగారంతాకట్టుపెట్టినా ప్రభుత్వానికిపెద్దగాప్రయోజనంచేకూరలేదు. ఆర్థికసంక్షోభంపెరుగుతూనేఉంది. అటువంటిపరిస్థితిలోనేగల్ఫ్యుద్ధంఒకటొచ్చింది. దీంతో దేశానికిరెండురకాలసమస్యలు వచ్చాయి. మొదటిదిదౌత్యపరంగాఇరాక్, అమెరికాలలోఎవరికిమద్దతివ్వాలోనిర్ణయించుకోవాల్సిరావడం క్లిష్టమైంది.
యుద్ధంకారణంగాపెరుగుతున్నముడిచమురుధరలనుఅదుపుచేయడం రెండో సమస్య అయింది.
యుద్ధానికిముందుప్రతినెలాచమురుదిగుమతులకోసంరూ. 500 కోట్లుఖర్చుచేసేది మన దేశం. కానీ యుద్ధంప్రారంభమైనతరువాతఈ ఖర్చునెలకురూ. 1200 కోట్లకుచేరింది.
ఆర్థికసంక్షోభాన్నిఎదుర్కోవటానికిచంద్రశేఖర్గవర్నమెంటుఅంతర్జాతీయద్రవ్యనిధినిసంప్రదించవలసివచ్చింది. గల్ఫ్యుద్ధంలోపాల్గొనేవిమానాలకుఇంధనంనింపడానికివిమానాశ్రయాలనుఉపయోగించడానికిఅమెరికాకుఅనుమతిఅవసరం. దానికిసుబ్రమణియన్స్వామిఅంగీకరించారు.
సుబ్రమణ్యస్వామి, చంద్రశేఖర్కారణంగాతక్కువకాలంలోనేభారత్కురుణంలభించింది. భారత్కుఅప్పుఇచ్చేందుకుఅప్పట్లోIMF తప్ప ఎవరూసిద్ధంగాలేరు.
అంతర్జాతీయద్రవ్యనిధి25 షరతులువిధించింది. ఇందులోదేశఆర్థికవ్యవస్థనుఓపెన్ఎకానమీగామార్చడంఒకటి.
1991 మేలోఎన్నికలుజరిగాయి. రాజీవ్గాంధీటికెట్ఇవ్వకపోవడంతోపీవీనరసింహారావురాజకీయాలనుంచి దాదాపు రిటైర్మెంట్తీసుకున్నారు. కానీ జరిగింది మరోటి. రాజీవ్గాంధీహత్యకుగురవడంతో నరసింహారావుప్రధానమంత్రిఅయ్యారు.చంద్రశేఖర్ఫైనాన్షియల్ అడ్జ్వైజర్ గా ఉన్న మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. దీంతో ఆర్థిక రిఫార్మ్లకు బీజం పడింది.
