టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకుకోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా..? ఎవరి మీద చూస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుందో తెలస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు సినిమా ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి.
స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా మారి `చారి 111` చిత్రంలో నటించాడు. ఆయన హీరోగా అంటే అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ ప్రస్తుతం `ఆపరేషన్ వాలెంటైన్` చిత్రంతో వస్తున్నారు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సపోర్ట్ చేసిన `ముఖ్య గమనిక` చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. మరి శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆ రేంజ్లో ఆకట్టుకుందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ సినిమా 'భ్రమయుగం'.
కామెడీ నటుడు అభినవ్ గోమటం తనదైన కామెడీతో మెప్పించాడు పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా మారి `మస్తు షేడ్స్ ఉన్నయ్ రా` చిత్రంలో నటించాడు. ఈ సినిమా నేడు విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
చాలా కాలంగా హిట్స్ లేని సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకు ఇప్పటికే ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ రోజు రిలీజైంది.
అమరావతి రాజధాని కోసం రైతులు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ప్రధానంగా `రాజధాని ఫైల్స్` అనే మూవీ రూపొందింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈసారి ఆయన ఫాంటసీ సస్పెన్సు థ్రిల్లర్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 16న మూవీ విడుదల కానుంది. అయితే ప్రీమియర్స్ ఒకరోజు ముందే ప్రదర్శించారు. దీంతో టాక్ బయటకు వచ్చింది.