Asianet News TeluguAsianet News Telugu

అత్యాధునిక తెలుగు సాహిత్యంపై సదస్సు

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు,రూప పరిణామం (2000-202) అనే అంశంపై ఆ సెమినార్ 2021 జనవరి 19, 20, 21 తేదీలలో  జరుగుతుంది. 

Seminar on evolution of post modern Telugu Literature
Author
Bengaluru, First Published Dec 9, 2020, 2:57 PM IST

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు మరియు నెచ్చెలి అంతర్జాల వనితా మాస  పత్రిక,కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్
అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు,రూప పరిణామం (2000-2020)
2021 జనవరి 19, 20 & 21 తేదీలలో  జరుగును.
ఈ సదస్సులో పాల్గొనేవారు 
మీ పరిశోధన పత్రాలను teluguweb2021@gmail.com అనే మెయిల్ ఐడికి 25/12/2020 లోపు పంపగలరు. ఆ తర్వాత పంపే   పరిశోధన పత్రాలు ముద్రణకు తీసుకోబడవని గ్రహించగలరు.  పరిశోధన పత్రాలను అను-7,  ప్రియాంక  ఫాంట్ 18, లైన్ స్పేస్ 21 తో  లైన్
స్పేస్ పేజీమేకర్ ఫైల్ తో పాటు, తప్పనిసరిగా యూనికోడ్ ఫాంట్ తో వర్డ్ ఫైల్ లో కూడా
పంపాలి. పరిశోధనా పత్రం 5 పేజీలు మించకుండా ఉండాలి. పిడియఫ్ లు పరిగణనలోకి తీసుకోబడవు.  వివరాలకు: ఆచార్య కె. ఆశాజ్యోతి
తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు
ఫోన్: 9449672394; మెయిల్ ఐడి: teluguweb2021@gmail.com
లేక
డా. కె. గీత
కంప్యూటేషనల్ లింగ్విస్ట్, ఆపిల్, కాలిఫోర్నియా, యు.ఎస్.ఏ.కవయిత్రి & సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక.

Follow Us:
Download App:
  • android
  • ios