Asianet News TeluguAsianet News Telugu

సాహిత్య వార్తలు: ఢావ్లో పుస్తక పరిచయ సభ

రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన "ఢావ్లో" (గోర్ బంజారా కతలు )పుస్తక పరిచయ సభ రేపు (29 ఆగస్ట్ 2021, ఆదివారం)సాయంత్రం 6:00 గం.లకు రవీంద్రభారతి, మినీ కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ లో జరుగుతుంది.

Ramesh Karthik Nayak book Davlo releasing function
Author
Hyderabad, First Published Aug 28, 2021, 11:43 AM IST

తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, ఆన్వీక్షికి పబ్లిషర్స్ ప్రైవేటు లిమిటెడ్  సంయుక్త నిర్వహణలో రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన "ఢావ్లో" (గోర్ బంజారా కతలు )పుస్తక పరిచయ సభ రేపు (29 ఆగస్ట్ 2021, ఆదివారం)సాయంత్రం 6:00 గం.లకు రవీంద్రభారతి, మినీ కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ సభకు సభాధ్యక్షులు ఆచార్య సూర్యాధనంజయ్
(తెలుగు శాఖాధ్యక్షులు ఓ. యు)ముఖ్య అతిథి
 శ్రీమతి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు.

ఓల్గా , ఆదిత్య కొర్రపాటి గ్రంథపరిచయం చేస్తున్న ఈ సభకు విశిష్ట అతిథులు  క్రిస్టినా జడ్ చోంగ్తు, తనికెళ్ళ భరణి, మామిడి హరికృష్ణ.

గౌరవ అతిథులు వి. సర్వేశ్వర్ రెడ్డి, రమావత్ శ్రీనివాస్ నాయక్ , మహి బెజవాడ, వెంకట్ సిద్దారెడ్డి.

శంకరమంచి కృష్ణ మోహన్, శిరీష జంపనిలకు గురు సత్కారం ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios