Asianet News TeluguAsianet News Telugu

నేడే రవీంద్రభారతిలో జీవజలం చలం సభ..

బుధవారం సాయంత్రం 6 గంటలకు జీవజలం చలం సభ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుందని, అందరూ ఆహ్వానితులే అని నిర్వాహకులు తెలిపారు. 

Jivajalam Chalam Sabha in Rabindra Bharati today - bsb
Author
First Published May 18, 2023, 1:49 PM IST

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో చలం స్మారకోపన్యాసం సభ జరుగుతుందని చలం భావన కన్వీనర్ నాళేశ్వరం శంకరం ఒక ప్రకటనలో తెలిపారు. చలం ఆత్మ కథపై నగ్నముని ఈ సభలో ప్రసంగిస్తారు. శీలా సుభద్రా దేవి, కొండేపూడి నిర్మల, ఘంటశాల నిర్మల, సజయ, మామిడి హరికృష్ణ చలం ఆత్మ కథలోని కొన్ని భాగాలను చదువుతారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక ప్రత్యేకతతో జరిగే ఈ సభకు అందరూ ఆహ్వానితులే.
 

Follow Us:
Download App:
  • android
  • ios