MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కారణమిదీ: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రకియ మరింత ఆలస్యం

కారణమిదీ: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రకియ మరింత ఆలస్యం

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపికను  పార్టీ అధిష్టానం తాత్కాలికంగా పక్కన పెట్టింది.

2 Min read
Author : narsimha lode
Published : Jun 15 2021, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. &nbsp;ఈ వారంలో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.&nbsp;</p>

<p>టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. &nbsp;ఈ వారంలో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.&nbsp;</p>

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.  ఈ వారంలో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
<p><br />టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ చివరిదశకు వచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని మాణికంఠాగూర్ ఇదివరకే ప్రకటించారు.&nbsp;</p>

<p><br />టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ చివరిదశకు వచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని మాణికంఠాగూర్ ఇదివరకే ప్రకటించారు.&nbsp;</p>


టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ చివరిదశకు వచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని మాణికంఠాగూర్ ఇదివరకే ప్రకటించారు. 

39
<p>సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై నివేదికను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందించారు. అయితే ఈ తరుణంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్లు పీసీసీ చీఫ్ ఎవరుండాలనే దానిపై పార్టీ నాయకత్వానికి లేఖలు సంధించారు.</p>

<p>సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై నివేదికను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందించారు. అయితే ఈ తరుణంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్లు పీసీసీ చీఫ్ ఎవరుండాలనే దానిపై పార్టీ నాయకత్వానికి లేఖలు సంధించారు.</p>

సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై నివేదికను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందించారు. అయితే ఈ తరుణంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్లు పీసీసీ చీఫ్ ఎవరుండాలనే దానిపై పార్టీ నాయకత్వానికి లేఖలు సంధించారు.

49
<p style="text-align: justify;">రేవంత్ రెడ్డికి అనుకూలంగా &nbsp;ఠాగూర్ ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నెలకొంది. రేవంత్ రెడ్డికి కాకుండా ఇతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై కొందరు నేతలు రేవంత్ పై ఫిర్యాదులు కూడ చేస్తున్నారు.&nbsp;</p>

<p style="text-align: justify;">రేవంత్ రెడ్డికి అనుకూలంగా &nbsp;ఠాగూర్ ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నెలకొంది. రేవంత్ రెడ్డికి కాకుండా ఇతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై కొందరు నేతలు రేవంత్ పై ఫిర్యాదులు కూడ చేస్తున్నారు.&nbsp;</p>

రేవంత్ రెడ్డికి అనుకూలంగా  ఠాగూర్ ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నెలకొంది. రేవంత్ రెడ్డికి కాకుండా ఇతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై కొందరు నేతలు రేవంత్ పై ఫిర్యాదులు కూడ చేస్తున్నారు. 

59
<p style="text-align: justify;">మొదటి నుండి &nbsp;పార్టీలో ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడం సరైంది కాదని వి. హనుమంతరావు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.</p>

<p style="text-align: justify;">మొదటి నుండి &nbsp;పార్టీలో ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడం సరైంది కాదని వి. హనుమంతరావు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.</p>

మొదటి నుండి  పార్టీలో ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడం సరైంది కాదని వి. హనుమంతరావు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.

69
<p style="text-align: justify;">గత వారంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, &nbsp;సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీ వెళ్లారు. పీసీసీ రేసులో ఉన్న నేతలంతా ఢిల్లీలో ఉండడంతో మరోసారి పీసీసీ పీఠంపై చర్చ ప్రారంభమైంది. వ్యక్తిగత పనుల నిమిత్తమై తాము ఢిల్లీకి వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు</p>

<p style="text-align: justify;">గత వారంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, &nbsp;సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీ వెళ్లారు. పీసీసీ రేసులో ఉన్న నేతలంతా ఢిల్లీలో ఉండడంతో మరోసారి పీసీసీ పీఠంపై చర్చ ప్రారంభమైంది. వ్యక్తిగత పనుల నిమిత్తమై తాము ఢిల్లీకి వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు</p>

గత వారంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి,  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీ వెళ్లారు. పీసీసీ రేసులో ఉన్న నేతలంతా ఢిల్లీలో ఉండడంతో మరోసారి పీసీసీ పీఠంపై చర్చ ప్రారంభమైంది. వ్యక్తిగత పనుల నిమిత్తమై తాము ఢిల్లీకి వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు

79
<p>&nbsp;</p><p>రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. రాజస్థాన్ కు చెందిన సచిన్ పైలెట్ ఢిల్లీలో మకాం వేశారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో రాజస్థాన్ వ్యవహరాలపై &nbsp; కాంగ్రెస్ నాయకత్వం కేంద్రీకరించింది.&nbsp;</p>

<p>&nbsp;</p><p>రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. రాజస్థాన్ కు చెందిన సచిన్ పైలెట్ ఢిల్లీలో మకాం వేశారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో రాజస్థాన్ వ్యవహరాలపై &nbsp; కాంగ్రెస్ నాయకత్వం కేంద్రీకరించింది.&nbsp;</p>

 

రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. రాజస్థాన్ కు చెందిన సచిన్ పైలెట్ ఢిల్లీలో మకాం వేశారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో రాజస్థాన్ వ్యవహరాలపై   కాంగ్రెస్ నాయకత్వం కేంద్రీకరించింది. 

89
<p>పంజాబ్ రాష్ట్రంలో సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దూల మధ్య కూడ విబేధాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే పార్టీ మనుగడకు ప్రమాదంగా నాయకత్వం భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలపై కేంద్రీకరించింది. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.</p>

<p>పంజాబ్ రాష్ట్రంలో సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దూల మధ్య కూడ విబేధాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే పార్టీ మనుగడకు ప్రమాదంగా నాయకత్వం భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలపై కేంద్రీకరించింది. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.</p>

పంజాబ్ రాష్ట్రంలో సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దూల మధ్య కూడ విబేధాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే పార్టీ మనుగడకు ప్రమాదంగా నాయకత్వం భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలపై కేంద్రీకరించింది. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.

99
<p>టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి సంబంధించిన ఫిర్యాదులు అందండంతో &nbsp;ఈలోపుగా ఈ అంశాన్ని కూడ పరిశీలించాలని &nbsp;పార్టీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీంతో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని &nbsp;పార్టీ నేతలు చెబుతున్నారు.&nbsp;</p>

<p>టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి సంబంధించిన ఫిర్యాదులు అందండంతో &nbsp;ఈలోపుగా ఈ అంశాన్ని కూడ పరిశీలించాలని &nbsp;పార్టీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీంతో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని &nbsp;పార్టీ నేతలు చెబుతున్నారు.&nbsp;</p>

టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి సంబంధించిన ఫిర్యాదులు అందండంతో  ఈలోపుగా ఈ అంశాన్ని కూడ పరిశీలించాలని  పార్టీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీంతో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని  పార్టీ నేతలు చెబుతున్నారు. 

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Recommended image1
Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
Recommended image2
Now Playing
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu
Recommended image3
Now Playing
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved