కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
విదేశాల నుంచి వచ్చే వారి ముప్పు ఆదివారంతో తొలగిపోతున్నందున స్థానికంగా వ్యాప్తి చెందకుండా చూసే బాధ్యత తెలంగాణ సమాజానిదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. 31 మార్చి వరకు తెలంగాణ ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని సీఎం తెలిపారు. కానీ సోమవారం జనాల రద్దీతో నగరం దర్శనమిచ్చింది.
మార్చి 31 వరకు రాష్ట్రం లాక్డౌన్లో ఉంటుదని.. ఐదుగురికి మించి ఎవ్వరూ గుమిగూడరాదని కేసీఆర్ తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పటికీ మూడు ఫిట్ల దూరం పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
కానీ సోమవారం జనాల రద్దీతో నగరం దర్శనమిచ్చింది.
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)
కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)