ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.. స్వయంగా కళ్లజోళ్లు తొడిగిన నలుగురు సీఎంలు (ఫోటోలు)
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో సీఎం కేసీఆర్, కేరళ సీఎం విజరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు ప్రారంభించారు.
kcr
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్.
kcr
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా వృద్ధుడికి కళ్లజోడు తొడుగుతోన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.
kcr
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.
kcr
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
kcr
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా వృద్ఢుడికి కళ్లజోడు తొడుగుతోన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.
kcr
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న సీపీఐ జాతీయ నేత డి. రాజా.