PhotoGallery:హైదరాబాద్ లో ''చాగంటి సప్తాహం''... హాజరైన కేసీఆర్ కుటుంబసభ్యులు
హైదరాబాద్: ప్రముఖ ఆద్యాత్మికవేత్త బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు సారథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ''చాగంటి సప్తాహం'' పేరుతో ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, కూతురు కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
హైదరాబాద్ లో చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనం
చాగంటి సప్తాహం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు
చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత
చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనాన్ని వింటున్న సీఎం కుటుంబసభ్యులు
చాగంటి సప్తాహ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి మాజీ ఎంపీ కవిత
చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనం
ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి సప్తాహం...
చాగంటి కోటేశ్వరరావు ఆద్యాత్మిక ప్రవచనం