యాదాద్రి ఆలయంలో సుప్రీం చీఫ్ జస్టిస్ దంపతులు... స్వామివారికి ప్రత్యేక పూజలు (ఫోటోలు)
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం నాడు దర్శించుకొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్వీరమణ యాదాద్రిలో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి వచ్చారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన సీజెఐకు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
17

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
Add Asianetnews Telugu as a Preferred Source

27
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
37
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
47
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
57
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
67
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
77
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీజెఐ ఎన్వీ రమణ దంపతులు
Latest Videos