MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • కేసీఆర్ ప్లాన్‌‌తో బీజేపీ చిత్తు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి గులాబీ బాస్ చెక్

కేసీఆర్ ప్లాన్‌‌తో బీజేపీ చిత్తు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి గులాబీ బాస్ చెక్

తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ చెక్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పాటు  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీ గణనీయమైన స్థానాలను గెలుచుక్ొంది.

2 Min read
Author : narsimha lode
Published : Mar 23 2021, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
<p>తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో &nbsp;ఊపు మీదున్న బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. &nbsp;</p>

<p>తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో &nbsp;ఊపు మీదున్న బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. &nbsp;</p>

తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో  ఊపు మీదున్న బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
<p><br />
ఈ రెండు స్థానాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు సంకేతాలు ఇవ్వాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.</p>

<p><br /> ఈ రెండు స్థానాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు సంకేతాలు ఇవ్వాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.</p>


ఈ రెండు స్థానాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు సంకేతాలు ఇవ్వాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.

311
<p>హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీది. ఈ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ స్థానుండి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి విజయం సాధించారు.</p>

<p>హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీది. ఈ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ స్థానుండి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి విజయం సాధించారు.</p>

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీది. ఈ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ స్థానుండి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి విజయం సాధించారు.

411
<p><br />
సిట్టింగ్ స్థానంలో ఓటమి పాలు కావడంతో &nbsp;నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఆ పార్టీ &nbsp;గత ఎన్నికల్లో సాధించిన స్థానాన్ని ఈ దపా కోల్పోయింది.</p>

<p><br /> సిట్టింగ్ స్థానంలో ఓటమి పాలు కావడంతో &nbsp;నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఆ పార్టీ &nbsp;గత ఎన్నికల్లో సాధించిన స్థానాన్ని ఈ దపా కోల్పోయింది.</p>


సిట్టింగ్ స్థానంలో ఓటమి పాలు కావడంతో  నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఆ పార్టీ  గత ఎన్నికల్లో సాధించిన స్థానాన్ని ఈ దపా కోల్పోయింది.

511
<p>ఈ ఎన్నికల &nbsp;సమయంలో బీజేపీ నేతలు అతి విశ్వాసంతో వ్యవహరించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఎక్కువగా హైద్రాబాద్ పైనే కేంద్రీకరించడం కూడ ఆ పార్టీకి కొంత నష్టం చేసిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.</p>

<p>ఈ ఎన్నికల &nbsp;సమయంలో బీజేపీ నేతలు అతి విశ్వాసంతో వ్యవహరించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఎక్కువగా హైద్రాబాద్ పైనే కేంద్రీకరించడం కూడ ఆ పార్టీకి కొంత నష్టం చేసిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.</p>

ఈ ఎన్నికల  సమయంలో బీజేపీ నేతలు అతి విశ్వాసంతో వ్యవహరించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఎక్కువగా హైద్రాబాద్ పైనే కేంద్రీకరించడం కూడ ఆ పార్టీకి కొంత నష్టం చేసిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

611
<p>మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కంటే పోలింగ్ శాతం బాగా పెరిగింది.ఓట్ల నమోదు నుండి పోలింగ్ శాతం పెరగడానికి &nbsp;టీఆర్ఎస్ నాయకత్వం చేసిన కృషి ఫలించింది. పోలింగ్ కేంద్రాల వరకు కొత్త ఓటర్లను తీసుకొచ్చి ఓటు చేయించుకొనేవరకు టీఆర్ఎస్ నేతలు చేసిన కృషి ఆ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టింది.</p>

<p>మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కంటే పోలింగ్ శాతం బాగా పెరిగింది.ఓట్ల నమోదు నుండి పోలింగ్ శాతం పెరగడానికి &nbsp;టీఆర్ఎస్ నాయకత్వం చేసిన కృషి ఫలించింది. పోలింగ్ కేంద్రాల వరకు కొత్త ఓటర్లను తీసుకొచ్చి ఓటు చేయించుకొనేవరకు టీఆర్ఎస్ నేతలు చేసిన కృషి ఆ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టింది.</p>

మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కంటే పోలింగ్ శాతం బాగా పెరిగింది.ఓట్ల నమోదు నుండి పోలింగ్ శాతం పెరగడానికి  టీఆర్ఎస్ నాయకత్వం చేసిన కృషి ఫలించింది. పోలింగ్ కేంద్రాల వరకు కొత్త ఓటర్లను తీసుకొచ్చి ఓటు చేయించుకొనేవరకు టీఆర్ఎస్ నేతలు చేసిన కృషి ఆ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టింది.

711
<p><br />
పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీని టీఆర్ఎస్ బరిలోకి దింపడం కూడ ఆ పార్టీకి కలిసి వచ్చింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో ఈ ఎన్నికలపై వ్యూహారచనలో ఆ పార్టీ నాయకత్వం కొంత వెనక్కు పడిందనే విమర్శలు లేకపోలేదు.</p>

<p><br /> పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీని టీఆర్ఎస్ బరిలోకి దింపడం కూడ ఆ పార్టీకి కలిసి వచ్చింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో ఈ ఎన్నికలపై వ్యూహారచనలో ఆ పార్టీ నాయకత్వం కొంత వెనక్కు పడిందనే విమర్శలు లేకపోలేదు.</p>


పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీని టీఆర్ఎస్ బరిలోకి దింపడం కూడ ఆ పార్టీకి కలిసి వచ్చింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో ఈ ఎన్నికలపై వ్యూహారచనలో ఆ పార్టీ నాయకత్వం కొంత వెనక్కు పడిందనే విమర్శలు లేకపోలేదు.

811
<p>మరోవైపు బీజేపీని దెబ్బతీసేందుకు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత సీరియస్ గా తీసుకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కేసీఆర్ అన్నీ తాను ముందుండి నడిపారు.</p>

<p>మరోవైపు బీజేపీని దెబ్బతీసేందుకు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత సీరియస్ గా తీసుకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కేసీఆర్ అన్నీ తాను ముందుండి నడిపారు.</p>

మరోవైపు బీజేపీని దెబ్బతీసేందుకు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత సీరియస్ గా తీసుకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కేసీఆర్ అన్నీ తాను ముందుండి నడిపారు.

911
<p><br />
ప్రతి రోజూ కనీసం ఆరేడు గంటల పాటు ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ పార్టీ నేతలు, నేరుగా ఓటర్లతో మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన కూడ టీఆర్ఎస్ కి కలిసివచ్చిందని &nbsp;ఆ పార్టీ నేతలు &nbsp;అభిప్రాయపడుతున్నారు.</p>

<p><br /> ప్రతి రోజూ కనీసం ఆరేడు గంటల పాటు ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ పార్టీ నేతలు, నేరుగా ఓటర్లతో మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన కూడ టీఆర్ఎస్ కి కలిసివచ్చిందని &nbsp;ఆ పార్టీ నేతలు &nbsp;అభిప్రాయపడుతున్నారు.</p>


ప్రతి రోజూ కనీసం ఆరేడు గంటల పాటు ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ పార్టీ నేతలు, నేరుగా ఓటర్లతో మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన కూడ టీఆర్ఎస్ కి కలిసివచ్చిందని  ఆ పార్టీ నేతలు  అభిప్రాయపడుతున్నారు.

1011
<p>ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఉపయోగించుకోలేకపోయినట్టుగా &nbsp;బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని మాత్రం బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. &nbsp;ఇది కూడ బీజేపీకి నష్టం చేసిందనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.</p>

<p>ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఉపయోగించుకోలేకపోయినట్టుగా &nbsp;బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని మాత్రం బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. &nbsp;ఇది కూడ బీజేపీకి నష్టం చేసిందనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.</p>

ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఉపయోగించుకోలేకపోయినట్టుగా  బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని మాత్రం బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు.  ఇది కూడ బీజేపీకి నష్టం చేసిందనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

1111
<p>హైద్రాబాద్ లో కార్పోరేటర్లను ఈ ఎన్నికల్లో సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయాలు కూడ పార్టీలో వ్యక్తమౌతున్నాయి. మరో వైపు హైద్రాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ పోటీ చేసినా విజయం మాదేనని &nbsp;ఆ పార్టీ నేతలు ప్రకటించడం ఆ పార్టీ అతి విశ్వాసమేననే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.</p>

<p>హైద్రాబాద్ లో కార్పోరేటర్లను ఈ ఎన్నికల్లో సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయాలు కూడ పార్టీలో వ్యక్తమౌతున్నాయి. మరో వైపు హైద్రాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ పోటీ చేసినా విజయం మాదేనని &nbsp;ఆ పార్టీ నేతలు ప్రకటించడం ఆ పార్టీ అతి విశ్వాసమేననే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.</p>

హైద్రాబాద్ లో కార్పోరేటర్లను ఈ ఎన్నికల్లో సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయాలు కూడ పార్టీలో వ్యక్తమౌతున్నాయి. మరో వైపు హైద్రాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ పోటీ చేసినా విజయం మాదేనని  ఆ పార్టీ నేతలు ప్రకటించడం ఆ పార్టీ అతి విశ్వాసమేననే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

NL
narsimha lode
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved