MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • విజయతిలకం దిద్ది, హారతిచ్చి... భర్త ఈటలను ప్రజా దీవెన యాత్రకు పంపిన జమున

విజయతిలకం దిద్ది, హారతిచ్చి... భర్త ఈటలను ప్రజా దీవెన యాత్రకు పంపిన జమున

గెలుపే లక్ష్యంగా ప్రజా దీవెన యాత్రను చేపడుతున్న భర్త ఈటల రాజేందర్ కు విజయతిలకం దిద్ది ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.  

1 Min read
Author : Arun Kumar P
Published : Jul 19 2021, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హుజురాబాద్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర ఇవాళ్టి(సోమవారం) నుండి ప్రారంభమయ్యింది. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఈటల పాదయాత్ర చేపట్టారు. కాబట్టి భర్తకు విజయతిలకం దిద్ది, హారతిచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.

హుజురాబాద్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర ఇవాళ్టి(సోమవారం) నుండి ప్రారంభమయ్యింది. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఈటల పాదయాత్ర చేపట్టారు. కాబట్టి భర్తకు విజయతిలకం దిద్ది, హారతిచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.

హుజురాబాద్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర ఇవాళ్టి(సోమవారం) నుండి ప్రారంభమయ్యింది. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఈటల పాదయాత్ర చేపట్టారు. కాబట్టి భర్తకు విజయతిలకం దిద్ది, హారతిచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.
25
బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలతో పాటు ప్రజా దీవెన యాత్రలో పాల్గొననున్నారు. వీరికి కూడా తిలకం పెట్టారు జమున, తుల ఉమ. ప్రజలను దీవెనలు పొంది విజయంతో తిరిగిరావాలని ఆకాక్షించారు.

బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలతో పాటు ప్రజా దీవెన యాత్రలో పాల్గొననున్నారు. వీరికి కూడా తిలకం పెట్టారు జమున, తుల ఉమ. ప్రజలను దీవెనలు పొంది విజయంతో తిరిగిరావాలని ఆకాక్షించారు.

బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలతో పాటు ప్రజా దీవెన యాత్రలో పాల్గొననున్నారు. వీరికి కూడా తిలకం పెట్టారు జమున, తుల ఉమ. ప్రజలను దీవెనలు పొంది విజయంతో తిరిగిరావాలని ఆకాక్షించారు.
35
ఇవాళ ప్రారంభమైన ఈటల పాదయాత్ర 23 రోజుల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగనుంది. 107 గ్రామపంచాయితీ పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగనుంది.

ఇవాళ ప్రారంభమైన ఈటల పాదయాత్ర 23 రోజుల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగనుంది. 107 గ్రామపంచాయితీ పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగనుంది.

ఇవాళ ప్రారంభమైన ఈటల పాదయాత్ర 23 రోజుల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగనుంది. 107 గ్రామపంచాయితీ పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగనుంది.
45
ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత తన శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక ఖరారయ్యింది. ఈ క్రమంలోనే బిజెపి నుండి పోటీ చేయనున్న మాజీ మంత్రి తన నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజా దీవెన యాత్ర పేరుతో పాద యాత్ర నిర్వహిస్తున్నారు.

ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత తన శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక ఖరారయ్యింది. ఈ క్రమంలోనే బిజెపి నుండి పోటీ చేయనున్న మాజీ మంత్రి తన నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజా దీవెన యాత్ర పేరుతో పాద యాత్ర నిర్వహిస్తున్నారు.

ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత తన శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక ఖరారయ్యింది. ఈ క్రమంలోనే బిజెపి నుండి పోటీ చేయనున్న మాజీ మంత్రి తన నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజా దీవెన యాత్ర పేరుతో పాద యాత్ర నిర్వహిస్తున్నారు.
55
సోమవారం ఉదయం కమలపూర్ మండలం బత్తివనిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుండే పాదయాత్ర ప్రారంభించి శనిగరం, మాదాన్నపేట్, గునిపర్తి శ్రురములపేట గ్రామాల నుండి అంబాల చేరుకోనున్నారు. రాత్రి అంబాల గ్రామంలోనే బస చేసి రేపు రెండో రోజు పాదయాత్ర చేపడతారు.

సోమవారం ఉదయం కమలపూర్ మండలం బత్తివనిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుండే పాదయాత్ర ప్రారంభించి శనిగరం, మాదాన్నపేట్, గునిపర్తి శ్రురములపేట గ్రామాల నుండి అంబాల చేరుకోనున్నారు. రాత్రి అంబాల గ్రామంలోనే బస చేసి రేపు రెండో రోజు పాదయాత్ర చేపడతారు.

సోమవారం ఉదయం కమలపూర్ మండలం బత్తివనిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుండే పాదయాత్ర ప్రారంభించి శనిగరం, మాదాన్నపేట్, గునిపర్తి శ్రురములపేట గ్రామాల నుండి అంబాల చేరుకోనున్నారు. రాత్రి అంబాల గ్రామంలోనే బస చేసి రేపు రెండో రోజు పాదయాత్ర చేపడతారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ వీకెండ్ హైదరబాదీలకు కష్టాలు తప్పవు... బయటకు వెళ్లారో బుక్ అయినట్లే..!
Recommended image2
Overseas Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్... గవర్నమెంట్ గ్యారంటీతో రష్యాలో ఉద్యోగాలు
Recommended image3
Vegetables Price : ఈ వారాంతం సంతల్లో కూరగాయల ధరలివే.. పూర్తి లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved