MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • భద్రమ్ సినిమా చూసి బీమా సొమ్ము కోసం హత్యలు: ఎవరీ రాజు?

భద్రమ్ సినిమా చూసి బీమా సొమ్ము కోసం హత్యలు: ఎవరీ రాజు?

ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు రాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. మానవత్వాన్ని మర్చిపోయి కుటుంబసభ్యులే రాజుకు డబ్బుల కోసం సహకరించారు. ఈ కేసును మరింత లోతుగా నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

2 Min read
narsimha lode
Published : Mar 11 2021, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
119
<p>ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు గాను బతికుండగానే చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే రాజు ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.&nbsp;</p>

<p>ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు గాను బతికుండగానే చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే రాజు ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.&nbsp;</p>

ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు గాను బతికుండగానే చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే రాజు ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 

219
<p><br />ఇప్పటికే ఐదుగురిని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొన్నారని పోలీసులు గుర్తించారు.&nbsp;</p>

<p><br />ఇప్పటికే ఐదుగురిని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొన్నారని పోలీసులు గుర్తించారు.&nbsp;</p>


ఇప్పటికే ఐదుగురిని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొన్నారని పోలీసులు గుర్తించారు. 

319
<p>ఈ ముఠాలో కీలక పాత్రధారి రాజు ఓ సినిమాతో పాటు &nbsp;క్రైం సీరియల్స్ ను చూసి నేరం నుండి తప్పించుకొనేవాడని పోలీసులు తెలిపారు.</p>

<p>ఈ ముఠాలో కీలక పాత్రధారి రాజు ఓ సినిమాతో పాటు &nbsp;క్రైం సీరియల్స్ ను చూసి నేరం నుండి తప్పించుకొనేవాడని పోలీసులు తెలిపారు.</p>

ఈ ముఠాలో కీలక పాత్రధారి రాజు ఓ సినిమాతో పాటు  క్రైం సీరియల్స్ ను చూసి నేరం నుండి తప్పించుకొనేవాడని పోలీసులు తెలిపారు.

419
<p><br />నల్గొండ జిల్లాకు చెందిన రాజు ఇంటర్ ఫెయిలయ్యాడు. కానీ నేరాలు చేయడంలో ఆయన ఆరితేరాడు. ఉపాధి కోసం రాజు గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేశాడు. &nbsp;ఈ సంస్థలో పనిచేసే సమయంలోనే ఇన్సూరెన్స్ డబ్బులను ఎలా క్లైయిమ్ చేయాలో తెలుసుకొన్నాడు.</p>

<p><br />నల్గొండ జిల్లాకు చెందిన రాజు ఇంటర్ ఫెయిలయ్యాడు. కానీ నేరాలు చేయడంలో ఆయన ఆరితేరాడు. ఉపాధి కోసం రాజు గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేశాడు. &nbsp;ఈ సంస్థలో పనిచేసే సమయంలోనే ఇన్సూరెన్స్ డబ్బులను ఎలా క్లైయిమ్ చేయాలో తెలుసుకొన్నాడు.</p>


నల్గొండ జిల్లాకు చెందిన రాజు ఇంటర్ ఫెయిలయ్యాడు. కానీ నేరాలు చేయడంలో ఆయన ఆరితేరాడు. ఉపాధి కోసం రాజు గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేశాడు.  ఈ సంస్థలో పనిచేసే సమయంలోనే ఇన్సూరెన్స్ డబ్బులను ఎలా క్లైయిమ్ చేయాలో తెలుసుకొన్నాడు.

519
<p>ప్రాణాంతక వ్యాధులతో మరణానికి దగ్గరగా ఉన్న వారిని గుర్తించి వారితో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించేవాడు.&nbsp;</p>

<p>ప్రాణాంతక వ్యాధులతో మరణానికి దగ్గరగా ఉన్న వారిని గుర్తించి వారితో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించేవాడు.&nbsp;</p>

ప్రాణాంతక వ్యాధులతో మరణానికి దగ్గరగా ఉన్న వారిని గుర్తించి వారితో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించేవాడు. 

619
<p>పాలసీలు చేసినవారిని హత్య చేయించి పాలసీ డబ్బులను క్లైయిమ్ చేసుకొనేవాడు. ఈ విషయమై ముందే వారి కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొనేవాడు.చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని తన ఆలోచలను ఆయన అమలు చేసేవాడు.</p>

<p>పాలసీలు చేసినవారిని హత్య చేయించి పాలసీ డబ్బులను క్లైయిమ్ చేసుకొనేవాడు. ఈ విషయమై ముందే వారి కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొనేవాడు.చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని తన ఆలోచలను ఆయన అమలు చేసేవాడు.</p>

పాలసీలు చేసినవారిని హత్య చేయించి పాలసీ డబ్బులను క్లైయిమ్ చేసుకొనేవాడు. ఈ విషయమై ముందే వారి కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొనేవాడు.చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని తన ఆలోచలను ఆయన అమలు చేసేవాడు.

719
<p>2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ కి చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. సక్రియా కుటుంబం రాజు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది.</p>

<p>2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ కి చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. సక్రియా కుటుంబం రాజు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది.</p>

2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ కి చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. సక్రియా కుటుంబం రాజు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది.

819
<p><br />అయితే సక్రియా బతికి ఉన్నట్టుగానే గ్రామ కార్యదర్శి సహాయంతో పత్రాలను సృష్టించాడు. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ సృష్టించి రూ. 1.4 లక్షల భీమా క్లెయిమ్ చేసుకొన్నాడు.</p>

<p><br />అయితే సక్రియా బతికి ఉన్నట్టుగానే గ్రామ కార్యదర్శి సహాయంతో పత్రాలను సృష్టించాడు. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ సృష్టించి రూ. 1.4 లక్షల భీమా క్లెయిమ్ చేసుకొన్నాడు.</p>


అయితే సక్రియా బతికి ఉన్నట్టుగానే గ్రామ కార్యదర్శి సహాయంతో పత్రాలను సృష్టించాడు. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ సృష్టించి రూ. 1.4 లక్షల భీమా క్లెయిమ్ చేసుకొన్నాడు.

919
<p><br />2014లో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం &nbsp;నిందితుడు రాజు తొలి హత్య చేశాడు. ఈ హత్యకు ముందుగా తమళ డబ్బింగ్ సినిమా భద్రమ్ సినిమా ద్వారా నిందితుడు ప్రేరణ పొందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇన్సూరెన్స్ చేయించి అమాయకులను చంపి భీమా సొమ్ములను క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో ఈ సినిమాలో చూపించారు.</p>

<p><br />2014లో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం &nbsp;నిందితుడు రాజు తొలి హత్య చేశాడు. ఈ హత్యకు ముందుగా తమళ డబ్బింగ్ సినిమా భద్రమ్ సినిమా ద్వారా నిందితుడు ప్రేరణ పొందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇన్సూరెన్స్ చేయించి అమాయకులను చంపి భీమా సొమ్ములను క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో ఈ సినిమాలో చూపించారు.</p>


2014లో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం  నిందితుడు రాజు తొలి హత్య చేశాడు. ఈ హత్యకు ముందుగా తమళ డబ్బింగ్ సినిమా భద్రమ్ సినిమా ద్వారా నిందితుడు ప్రేరణ పొందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇన్సూరెన్స్ చేయించి అమాయకులను చంపి భీమా సొమ్ములను క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో ఈ సినిమాలో చూపించారు.

1019
<p>యాక్సిడెంట్ డెత్ పాలసీ తీసుకొంటే... ఈ పాలసీ తీసుకొన్న మరునాడే మరణించినా పూర్తిస్థాయి డబ్బులు క్లెయిమ్ చేసుకొనే వీలుంది.</p>

<p>యాక్సిడెంట్ డెత్ పాలసీ తీసుకొంటే... ఈ పాలసీ తీసుకొన్న మరునాడే మరణించినా పూర్తిస్థాయి డబ్బులు క్లెయిమ్ చేసుకొనే వీలుంది.</p>

యాక్సిడెంట్ డెత్ పాలసీ తీసుకొంటే... ఈ పాలసీ తీసుకొన్న మరునాడే మరణించినా పూర్తిస్థాయి డబ్బులు క్లెయిమ్ చేసుకొనే వీలుంది.

1119
<p>ఈ పాలసీలకు &nbsp;తక్కు ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవరేజీ ఉంటుంది. రక్త సంబంధీకులే ఈ డబ్బులను తీసుకొనేందుకు గాను అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబసభ్యులతో రాజు ముందుగానే ఒప్పందం చేసుకొనేవాడు.</p>

<p>ఈ పాలసీలకు &nbsp;తక్కు ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవరేజీ ఉంటుంది. రక్త సంబంధీకులే ఈ డబ్బులను తీసుకొనేందుకు గాను అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబసభ్యులతో రాజు ముందుగానే ఒప్పందం చేసుకొనేవాడు.</p>

ఈ పాలసీలకు  తక్కు ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవరేజీ ఉంటుంది. రక్త సంబంధీకులే ఈ డబ్బులను తీసుకొనేందుకు గాను అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబసభ్యులతో రాజు ముందుగానే ఒప్పందం చేసుకొనేవాడు.

1219
<p>రాజు ఇప్పటివరకు ఐదుగురిని హతమార్చి భీమా సొమ్మును తీసుకొన్నాడు. మరో రెండు శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. &nbsp;మరో ఇద్దరిని కూడ చంపేందుకు కుట్ర చేశాడు. ఈ విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

<p>రాజు ఇప్పటివరకు ఐదుగురిని హతమార్చి భీమా సొమ్మును తీసుకొన్నాడు. మరో రెండు శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. &nbsp;మరో ఇద్దరిని కూడ చంపేందుకు కుట్ర చేశాడు. ఈ విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

రాజు ఇప్పటివరకు ఐదుగురిని హతమార్చి భీమా సొమ్మును తీసుకొన్నాడు. మరో రెండు శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు.  మరో ఇద్దరిని కూడ చంపేందుకు కుట్ర చేశాడు. ఈ విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1319
<p>ఇన్సూరెన్స్ డబ్బుల క్లెయిమ్ ల విషయంలో వాస్తవాలను రాబట్టేందుకు గాను &nbsp;ఇన్సూరెన్స్ ఇన్మర్మేషన్ బ్యూరోకి నల్గొండ ఎస్పీ రంగనాథ్ లేఖ రాశాడు. గతంలో చోటు చేసుకొన్న కేసుల్లో పోలీసులు, వైద్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.</p>

<p>ఇన్సూరెన్స్ డబ్బుల క్లెయిమ్ ల విషయంలో వాస్తవాలను రాబట్టేందుకు గాను &nbsp;ఇన్సూరెన్స్ ఇన్మర్మేషన్ బ్యూరోకి నల్గొండ ఎస్పీ రంగనాథ్ లేఖ రాశాడు. గతంలో చోటు చేసుకొన్న కేసుల్లో పోలీసులు, వైద్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.</p>

ఇన్సూరెన్స్ డబ్బుల క్లెయిమ్ ల విషయంలో వాస్తవాలను రాబట్టేందుకు గాను  ఇన్సూరెన్స్ ఇన్మర్మేషన్ బ్యూరోకి నల్గొండ ఎస్పీ రంగనాథ్ లేఖ రాశాడు. గతంలో చోటు చేసుకొన్న కేసుల్లో పోలీసులు, వైద్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

1419
<p>2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు రాజు ప్లాన్ చేశాడు. &nbsp;ఈ విషయమై ఆయన భార్యను ఒప్పించాడు. కానీ ఈ ప్లాన్ 2021వరకు అమలు చేయలేకపోయాడు.</p>

<p>2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు రాజు ప్లాన్ చేశాడు. &nbsp;ఈ విషయమై ఆయన భార్యను ఒప్పించాడు. కానీ ఈ ప్లాన్ 2021వరకు అమలు చేయలేకపోయాడు.</p>

2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు రాజు ప్లాన్ చేశాడు.  ఈ విషయమై ఆయన భార్యను ఒప్పించాడు. కానీ ఈ ప్లాన్ 2021వరకు అమలు చేయలేకపోయాడు.

1519
<p>ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. &nbsp;ఈ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు రాజు.</p>

<p>ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. &nbsp;ఈ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు రాజు.</p>

ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు.  ఈ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు రాజు.

1619
<p>అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రయత్నించి అరెస్టై రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు.</p>

<p>అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రయత్నించి అరెస్టై రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు.</p>

అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రయత్నించి అరెస్టై రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు.

1719
<p>జైలు నుండి విడుదయ్యాక దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా లాక్ డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్య మరింత ఆలస్యమైంది.</p>

<p>జైలు నుండి విడుదయ్యాక దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా లాక్ డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్య మరింత ఆలస్యమైంది.</p>

జైలు నుండి విడుదయ్యాక దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా లాక్ డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్య మరింత ఆలస్యమైంది.

1819
<p>లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత లాక్‌డౌన్ పేరిట పలు ప్రైవేట్ కంపెనీల నుండి రూ, 1.20 కోట్ల ఇన్సూరెన్స్ లు తీసుకొన్నారు. ఇటీవలనే కోటిరెడ్డిని హత్య చేశారు.&nbsp;</p>

<p>లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత లాక్‌డౌన్ పేరిట పలు ప్రైవేట్ కంపెనీల నుండి రూ, 1.20 కోట్ల ఇన్సూరెన్స్ లు తీసుకొన్నారు. ఇటీవలనే కోటిరెడ్డిని హత్య చేశారు.&nbsp;</p>

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత లాక్‌డౌన్ పేరిట పలు ప్రైవేట్ కంపెనీల నుండి రూ, 1.20 కోట్ల ఇన్సూరెన్స్ లు తీసుకొన్నారు. ఇటీవలనే కోటిరెడ్డిని హత్య చేశారు. 

1919
<p>రోడ్డు ప్రమాద కేసులు నమోదు చేసిన పోలీసులు ఏ అంశాలను రికార్డు చేశారనే విషయమై కూడ పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయనున్నారు.</p>

<p>రోడ్డు ప్రమాద కేసులు నమోదు చేసిన పోలీసులు ఏ అంశాలను రికార్డు చేశారనే విషయమై కూడ పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయనున్నారు.</p>

రోడ్డు ప్రమాద కేసులు నమోదు చేసిన పోలీసులు ఏ అంశాలను రికార్డు చేశారనే విషయమై కూడ పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయనున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved