MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • అనాధాశ్రమ బాలికలపై అత్యాచారాలు... ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితుడికి సంబంధాలు

అనాధాశ్రమ బాలికలపై అత్యాచారాలు... ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితుడికి సంబంధాలు

ఇటీవల లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను కూడా అమీన్ పూర్ అనాధాశ్రమానికి పంపాలని నిర్వహకులు ఓ ఛైల్డ్ వేల్పేర్ సభ్యురాలి సాయంతోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

2 Min read
Arun Kumar P | Asianet News
Published : Aug 14 2020, 01:56 PM IST| Updated : Aug 14 2020, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఓ అనాథ బాలిక లైంగికదాడికి గురయి మృతిచెందిన దారుణంపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించనట్లు &nbsp;తెలుస్తోంది. మారుతి అనాథాశ్రమంలో ఈ దారుణాలకు పాల్పడిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp;</p>

<p>హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఓ అనాథ బాలిక లైంగికదాడికి గురయి మృతిచెందిన దారుణంపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించనట్లు &nbsp;తెలుస్తోంది. మారుతి అనాథాశ్రమంలో ఈ దారుణాలకు పాల్పడిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp;</p>

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఓ అనాథ బాలిక లైంగికదాడికి గురయి మృతిచెందిన దారుణంపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించనట్లు  తెలుస్తోంది. మారుతి అనాథాశ్రమంలో ఈ దారుణాలకు పాల్పడిన నిందితుడు వేణుగోపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

26
<p>ఇటీవల లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను కూడా ఇక్కడికి పంపాలని అనాధాశ్రమ నిర్వహకులు ఈమె సాయంతోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలుమార్లు నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, ఆశ్రమ నిర్వహకులు, సదరు ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు సమావేశమైనట్లు పోలీసుల విచారణలో బయటపడ్డట్లు తెలుస్తోంది.&nbsp;<br />&nbsp;</p>

<p>ఇటీవల లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను కూడా ఇక్కడికి పంపాలని అనాధాశ్రమ నిర్వహకులు ఈమె సాయంతోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలుమార్లు నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, ఆశ్రమ నిర్వహకులు, సదరు ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు సమావేశమైనట్లు పోలీసుల విచారణలో బయటపడ్డట్లు తెలుస్తోంది.&nbsp;<br />&nbsp;</p>

ఇటీవల లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను కూడా ఇక్కడికి పంపాలని అనాధాశ్రమ నిర్వహకులు ఈమె సాయంతోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలుమార్లు నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, ఆశ్రమ నిర్వహకులు, సదరు ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు సమావేశమైనట్లు పోలీసుల విచారణలో బయటపడ్డట్లు తెలుస్తోంది. 
 

36
<p>ఈ అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేయనుంది. బాలల హక్కుల కమిషన్ అపర్ణ, చైల్డ్ వేల్పేర్ డిపార్ట్ మెంట్ నుండి అన్నపూర్ణ, ఏసీపీ ప్రతాప్, సునందలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.హైపవర్ కమిటీ సభ్యులు మైనర్ బాలిక బంధువులను కలిసి విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయమై బాలిక బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడినట్లు &nbsp;తెలుస్తోంది.&nbsp;</p>

<p>ఈ అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేయనుంది. బాలల హక్కుల కమిషన్ అపర్ణ, చైల్డ్ వేల్పేర్ డిపార్ట్ మెంట్ నుండి అన్నపూర్ణ, ఏసీపీ ప్రతాప్, సునందలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.హైపవర్ కమిటీ సభ్యులు మైనర్ బాలిక బంధువులను కలిసి విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయమై బాలిక బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడినట్లు &nbsp;తెలుస్తోంది.&nbsp;</p>

ఈ అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీ ఈ ఘటనపై విచారణ చేయనుంది. బాలల హక్కుల కమిషన్ అపర్ణ, చైల్డ్ వేల్పేర్ డిపార్ట్ మెంట్ నుండి అన్నపూర్ణ, ఏసీపీ ప్రతాప్, సునందలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.హైపవర్ కమిటీ సభ్యులు మైనర్ బాలిక బంధువులను కలిసి విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయమై బాలిక బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడినట్లు  తెలుస్తోంది. 

46
<p>మృతిచెందిన బాలికపైనే కాకుండా మరో బాలికపై కూడా అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి పిన్ని ప్రీతి చెప్పినట్లు సమాచారం. ఆ బాలిక కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని, అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వాళ్లు తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్లు ఆమె చెప్పారు.&nbsp;</p>

<p>మృతిచెందిన బాలికపైనే కాకుండా మరో బాలికపై కూడా అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి పిన్ని ప్రీతి చెప్పినట్లు సమాచారం. ఆ బాలిక కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని, అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వాళ్లు తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్లు ఆమె చెప్పారు.&nbsp;</p>

మృతిచెందిన బాలికపైనే కాకుండా మరో బాలికపై కూడా అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తన మాదిరిగానే మరో బాలిక కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు కొన్ని రోజుల క్రితం తనతో చెప్పినట్లు మృతురాలి పిన్ని ప్రీతి చెప్పినట్లు సమాచారం. ఆ బాలిక కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని, అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వాళ్లు తమ కూతురిని తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్లు ఆమె చెప్పారు. 

56
<p>బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను అనాథాశ్రమంలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతనికి సహకరించారు. రెండో బాలికపై కూడా వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనాధ బాలికలపై అత్యంత కర్కషంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.&nbsp;&nbsp;<br />&nbsp;</p>

<p>బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను అనాథాశ్రమంలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతనికి సహకరించారు. రెండో బాలికపై కూడా వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనాధ బాలికలపై అత్యంత కర్కషంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.&nbsp;&nbsp;<br />&nbsp;</p>

బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను అనాథాశ్రమంలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతనికి సహకరించారు. రెండో బాలికపై కూడా వేణుగోపాల్ రెడ్డి అత్యాచారం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనాధ బాలికలపై అత్యంత కర్కషంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.  
 

66
<p>అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే అసలు కారణాలు తెలుస్తాయి.&nbsp;</p>

<p>అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే అసలు కారణాలు తెలుస్తాయి.&nbsp;</p>

అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిందని, అది శరీరానికి పాకడంతో సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ వైద్యులు చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతనే అసలు కారణాలు తెలుస్తాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
Recommended image2
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Recommended image3
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved