MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్‌కు హైకోర్టు నోటీసులు.. అవసరమైన సూచనలను పంపేల కేంద్రానికి ఆదేశం..

కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్‌కు హైకోర్టు నోటీసులు.. అవసరమైన సూచనలను పంపేల కేంద్రానికి ఆదేశం..

న్యూ ఢీల్లీ: కొత్త డిజిటల్ నిబంధనలను పాటించకపోవడంపై మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు ఢీల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు  జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు 2021ను పాటించలేదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఇంక్‌పై దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

2 Min read
Ashok Kumar Asianet News
Published : May 31 2021, 05:39 PM IST | Updated : May 31 2021, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
<p>డిజిటల్ మీడియా కోసం కొత్త ఐటి నిబంధనలను ట్విట్టర్ పాటించాల్సి ఉందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. విచారణ సందర్భంగా ట్విట్టర్ ఇంక్ హైకోర్టుకు ఐటి నిబంధనలను పాటించినట్లు తెలియజేసింది, కాని కేంద్రం &nbsp;ఈ వాదనను వ్యతిరేకించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటి నిబంధనలను పాటించేలా చూడాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.ఈ అభ్యర్ధనను న్యాయవాది అమిత్ ఆచార్య &nbsp;ట్విట్టర్ ఇండియాకు అవసరమైన సూచనలను పంపేల కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.</p>

<p>డిజిటల్ మీడియా కోసం కొత్త ఐటి నిబంధనలను ట్విట్టర్ పాటించాల్సి ఉందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. విచారణ సందర్భంగా ట్విట్టర్ ఇంక్ హైకోర్టుకు ఐటి నిబంధనలను పాటించినట్లు తెలియజేసింది, కాని కేంద్రం &nbsp;ఈ వాదనను వ్యతిరేకించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటి నిబంధనలను పాటించేలా చూడాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.ఈ అభ్యర్ధనను న్యాయవాది అమిత్ ఆచార్య &nbsp;ట్విట్టర్ ఇండియాకు అవసరమైన సూచనలను పంపేల కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.</p>

డిజిటల్ మీడియా కోసం కొత్త ఐటి నిబంధనలను ట్విట్టర్ పాటించాల్సి ఉందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. విచారణ సందర్భంగా ట్విట్టర్ ఇంక్ హైకోర్టుకు ఐటి నిబంధనలను పాటించినట్లు తెలియజేసింది, కాని కేంద్రం  ఈ వాదనను వ్యతిరేకించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటి నిబంధనలను పాటించేలా చూడాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.ఈ అభ్యర్ధనను న్యాయవాది అమిత్ ఆచార్య  ట్విట్టర్ ఇండియాకు అవసరమైన సూచనలను పంపేల కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు.

27
<p>అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని రూల్ 4 కింద రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను ఎటువంటి ఆలస్యం చేయకుండా ట్విట్టర్ ఇంక్ నియమించాలని కోరారు.ఐటి నిబంధనలు 2021 ప్రకారం ట్విట్టర్ ముఖ్యమైన సోషల్ మీడియా ఇంటర్మీడియరీ" (ఎస్ఎస్ఎమ్ఐ) అని పిటిషన్ వాదించింది. అందువల్ల ఈ నిబంధనల ప్రకారం దానిపై విధించిన చట్టబద్ధమైన విధులను పాటించేలా చూడాలి.</p>

<p>అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని రూల్ 4 కింద రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను ఎటువంటి ఆలస్యం చేయకుండా ట్విట్టర్ ఇంక్ నియమించాలని కోరారు.ఐటి నిబంధనలు 2021 ప్రకారం ట్విట్టర్ ముఖ్యమైన సోషల్ మీడియా ఇంటర్మీడియరీ" (ఎస్ఎస్ఎమ్ఐ) అని పిటిషన్ వాదించింది. అందువల్ల ఈ నిబంధనల ప్రకారం దానిపై విధించిన చట్టబద్ధమైన విధులను పాటించేలా చూడాలి.</p>

అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని రూల్ 4 కింద రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను ఎటువంటి ఆలస్యం చేయకుండా ట్విట్టర్ ఇంక్ నియమించాలని కోరారు.ఐటి నిబంధనలు 2021 ప్రకారం ట్విట్టర్ ముఖ్యమైన సోషల్ మీడియా ఇంటర్మీడియరీ" (ఎస్ఎస్ఎమ్ఐ) అని పిటిషన్ వాదించింది. అందువల్ల ఈ నిబంధనల ప్రకారం దానిపై విధించిన చట్టబద్ధమైన విధులను పాటించేలా చూడాలి.

37
<p>&nbsp; ప్రతి &nbsp;సోషల్ మీడియా మధ్యవర్తికి ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సిన బాధ్యత ఉందని, వారు నిర్ణీత సమయం లోపు ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంకా పరిష్కరించడానికి సింగిల్ పాయింట్ అథారిటీగా వ్యవహరిస్తారు.<br />
&nbsp;</p>

<p>&nbsp; ప్రతి &nbsp;సోషల్ మీడియా మధ్యవర్తికి ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సిన బాధ్యత ఉందని, వారు నిర్ణీత సమయం లోపు ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంకా పరిష్కరించడానికి సింగిల్ పాయింట్ అథారిటీగా వ్యవహరిస్తారు.<br /> &nbsp;</p>

  ప్రతి  సోషల్ మీడియా మధ్యవర్తికి ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సిన బాధ్యత ఉందని, వారు నిర్ణీత సమయం లోపు ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంకా పరిష్కరించడానికి సింగిల్ పాయింట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
 

47
<p>"ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు 25 ఫిబ్రవరి 2021 నుండి అమల్లోకి వచ్చాయని, ప్రతి ఎస్ఎస్ఎంఐకి ఈ నిబంధనలను పాటించటానికి కేంద్రం &nbsp;3 నెలల సమయం ఇచ్చిందని పేర్కొంది. ఈ మూడు నెలల వ్యవధి మే 25న ముగిసింది. అయితే, పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి &nbsp;వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ట్విట్టర్ ఏ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించడంలో విఫలమయ్యాయి "అని చెప్పారు. &nbsp;<br />
&nbsp;</p>

<p>"ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు 25 ఫిబ్రవరి 2021 నుండి అమల్లోకి వచ్చాయని, ప్రతి ఎస్ఎస్ఎంఐకి ఈ నిబంధనలను పాటించటానికి కేంద్రం &nbsp;3 నెలల సమయం ఇచ్చిందని పేర్కొంది. ఈ మూడు నెలల వ్యవధి మే 25న ముగిసింది. అయితే, పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి &nbsp;వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ట్విట్టర్ ఏ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించడంలో విఫలమయ్యాయి "అని చెప్పారు. &nbsp;<br /> &nbsp;</p>

"ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు 25 ఫిబ్రవరి 2021 నుండి అమల్లోకి వచ్చాయని, ప్రతి ఎస్ఎస్ఎంఐకి ఈ నిబంధనలను పాటించటానికి కేంద్రం  3 నెలల సమయం ఇచ్చిందని పేర్కొంది. ఈ మూడు నెలల వ్యవధి మే 25న ముగిసింది. అయితే, పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి  వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ట్విట్టర్ ఏ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించడంలో విఫలమయ్యాయి "అని చెప్పారు.  
 

57
<p>పిటిషనర్ "26 మే &nbsp;2021న ట్విట్టర్ చూస్తున్నప్పుడు పరువు నష్టం కలిగించే తప్పుడు ఇంకా అసత్యమైన ట్వీట్లను" కనుగొన్నాడు. దీనిపై పిటిషనర్ ఫిర్యాదు చేయడానికి రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కోసం ప్రయత్నించాడు అయితే, అతను దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కనుగొనలేదు. ఇది రూల్ 3 సబ్-రూల్ 2 (ఎ) స్పష్టమైన ఉల్లంఘన అని పిటిషన్ వాదించింది.<br />
&nbsp;</p>

<p>పిటిషనర్ "26 మే &nbsp;2021న ట్విట్టర్ చూస్తున్నప్పుడు పరువు నష్టం కలిగించే తప్పుడు ఇంకా అసత్యమైన ట్వీట్లను" కనుగొన్నాడు. దీనిపై పిటిషనర్ ఫిర్యాదు చేయడానికి రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కోసం ప్రయత్నించాడు అయితే, అతను దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కనుగొనలేదు. ఇది రూల్ 3 సబ్-రూల్ 2 (ఎ) స్పష్టమైన ఉల్లంఘన అని పిటిషన్ వాదించింది.<br /> &nbsp;</p>

పిటిషనర్ "26 మే  2021న ట్విట్టర్ చూస్తున్నప్పుడు పరువు నష్టం కలిగించే తప్పుడు ఇంకా అసత్యమైన ట్వీట్లను" కనుగొన్నాడు. దీనిపై పిటిషనర్ ఫిర్యాదు చేయడానికి రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కోసం ప్రయత్నించాడు అయితే, అతను దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు కనుగొనలేదు. ఇది రూల్ 3 సబ్-రూల్ 2 (ఎ) స్పష్టమైన ఉల్లంఘన అని పిటిషన్ వాదించింది.
 

67
<p>ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ &nbsp;నిబంధనలు 2021కు సంబంధించి తమ ఎగ్జిక్యూటివ్, చట్టబద్ధమైన మరియు అన్ని ఇతర బాధ్యతలను ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్వర్తించాలని సెంటర్ మరియు ట్విట్టర్లకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరింది.</p>

<p>ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ &nbsp;నిబంధనలు 2021కు సంబంధించి తమ ఎగ్జిక్యూటివ్, చట్టబద్ధమైన మరియు అన్ని ఇతర బాధ్యతలను ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్వర్తించాలని సెంటర్ మరియు ట్విట్టర్లకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరింది.</p>

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  నిబంధనలు 2021కు సంబంధించి తమ ఎగ్జిక్యూటివ్, చట్టబద్ధమైన మరియు అన్ని ఇతర బాధ్యతలను ఎటువంటి ఆలస్యం చేయకుండా నిర్వర్తించాలని సెంటర్ మరియు ట్విట్టర్లకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోరింది.

77
<p>వాక్ స్వాతంత్య్రానికి 'సంభావ్య ముప్పు' పై ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ఐటి నిబంధనలలో స్వేచ్ఛా సంభాషణను నిరోధించే అంశాలు ఉన్నాయి వెల్లడించింది. అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో &nbsp;నిబంధనలను నిర్దేశించడానికి ప్రయత్నిస్తోందని, దేశ న్యాయ వ్యవస్థను కూడా అణగదొక్కాలని చూస్తోందని కేంద్రం గురువారం ట్విట్టర్‌ను వ్యతిరేకించింది.<br />
&nbsp;</p>

<p>వాక్ స్వాతంత్య్రానికి 'సంభావ్య ముప్పు' పై ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ఐటి నిబంధనలలో స్వేచ్ఛా సంభాషణను నిరోధించే అంశాలు ఉన్నాయి వెల్లడించింది. అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో &nbsp;నిబంధనలను నిర్దేశించడానికి ప్రయత్నిస్తోందని, దేశ న్యాయ వ్యవస్థను కూడా అణగదొక్కాలని చూస్తోందని కేంద్రం గురువారం ట్విట్టర్‌ను వ్యతిరేకించింది.<br /> &nbsp;</p>

వాక్ స్వాతంత్య్రానికి 'సంభావ్య ముప్పు' పై ట్విట్టర్ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ఐటి నిబంధనలలో స్వేచ్ఛా సంభాషణను నిరోధించే అంశాలు ఉన్నాయి వెల్లడించింది. అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో  నిబంధనలను నిర్దేశించడానికి ప్రయత్నిస్తోందని, దేశ న్యాయ వ్యవస్థను కూడా అణగదొక్కాలని చూస్తోందని కేంద్రం గురువారం ట్విట్టర్‌ను వ్యతిరేకించింది.
 

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved