చిన్న చిన్న అభ్యర్థనలను మన్నించాలి.. బాలు రాసిన లేఖ వైరల్
బాలు స్వయంగా రాసిన లేఖ ఒకటి వైరల్ అవుతుంది. నవంబర్ 30న ఆ కార్యక్రమం జరుగనుండగా, అందుకు చాలా టైమ్ ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలనని రాశారు.

<p>బాలు మరణంతో సంగీతం ప్రపంచం మూగబోయింది. పాట ఒంటరైపోయింది. సంగీత చిన్నబోయింది. వీణ మొగనంది. అసలు సంగీతమే నిశ్టేష్టురాలైంది. పాటల రచయితల కలం కదలడం లేదు.</p>
బాలు మరణంతో సంగీతం ప్రపంచం మూగబోయింది. పాట ఒంటరైపోయింది. సంగీత చిన్నబోయింది. వీణ మొగనంది. అసలు సంగీతమే నిశ్టేష్టురాలైంది. పాటల రచయితల కలం కదలడం లేదు.
<p>నేటితరం గాయకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువు లేని పాట ఒంటరైపోయిందని బోరున విలపిస్తున్నారు. తమకు తండ్రిని, ఓ పెద్ద దిక్కుని కోల్పోయిన భావన కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు.</p>
నేటితరం గాయకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువు లేని పాట ఒంటరైపోయిందని బోరున విలపిస్తున్నారు. తమకు తండ్రిని, ఓ పెద్ద దిక్కుని కోల్పోయిన భావన కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు.
<p>ఈ తరుణంలో బాల రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తాను నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదు. దయజే నా పేరు ముందు `డాక్టర్`, `పద్మభూషణ్`, `గాన గంధర్వ` లాంటి విశేషణలు వేయకండ`ని విన్నవించారు.<br /> </p>
ఈ తరుణంలో బాల రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తాను నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. కొన్ని చిన్న చిన్న అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదు. దయజే నా పేరు ముందు `డాక్టర్`, `పద్మభూషణ్`, `గాన గంధర్వ` లాంటి విశేషణలు వేయకండ`ని విన్నవించారు.
<p>నవంబర్ 30న ఆ కార్యక్రమం జరుగనుండగా, అందుకు చాలా టైమ్ ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలనని రాశారు. బాలు ఈ లేఖని స్వయంగా రాయడంతో ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. </p>
నవంబర్ 30న ఆ కార్యక్రమం జరుగనుండగా, అందుకు చాలా టైమ్ ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలనని రాశారు. బాలు ఈ లేఖని స్వయంగా రాయడంతో ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.
<p>ఇదిలా ఉంటే ఆయన అంత్యక్రియలు చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా రెడ్హిల్స్ సమీపంలోని తామరైపాక్కంలోని ఫామ్హౌస్లో నేడు(శనివారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనుంది.</p>
ఇదిలా ఉంటే ఆయన అంత్యక్రియలు చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా రెడ్హిల్స్ సమీపంలోని తామరైపాక్కంలోని ఫామ్హౌస్లో నేడు(శనివారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనుంది.