చీరలో పిచ్చెక్కిస్తున్న రష్మిక.. బాబోయ్ ఇంత హాట్ గానా.. ఇలా అయితే మంటలే అంటూ రచ్చ..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టాలీవుడ్లో అత్యంత తెలివైన నటి. అనతి కాలంలో స్టార్ హీరోయిన్గా, పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగిన నటి. అంతే క్రేజ్ని సొంతం చేసుకున్న హీరోయిన్.
రష్మిక మందన్నా(Rashmika Mandanna) గ్లామర్ సైడ్ ఇటీవల మరింతగా ఓపెన్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఓ ట్రావెల్ మేగజీన్ కోసం ఏకంగా బ్రా లేకుండా పోజులిచ్చి షాకిచ్చింది. బోల్డ్ ఫోటో షూట్తో సోషల్ మీడియాని షేక్ చేసింది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అల్లకల్లోలం సృష్టించింది.
ఈ మధ్య పొట్టిదుస్తుల్లో అందాలన్ని చూపించిన శ్రీవల్లి ఇప్పుడు శారీలో మెరిసింది. బాడీకి హత్తుకునే చీరలో మత్తెక్కించే పోజు ఇచ్చింది. శారీ కట్టి తన వొంపుసొంపులు చూసుకుంటూ కనువిందు చేసింది. చీరలో ఆమె అందం రెట్టింపు కావడమేకాదు, హాట్ నెస్ మరింత పెరిగింది. చీరలో ఇంత హాట్గానా అనే కామెంట్లు పెట్టేంతగా ఆమె హాట్గా కనిపించడం విశేషం.
దీనికితోడు మరో ఫోటోలో షల్వార్ కట్టింది. చీరతోపాటు ఈ ఫోటోని పంచుకుంటూ అభిమానులకు, నెటిజన్లకి ఓటెస్ట్ పెట్టింది. ఈరెండింటిలో ఏది తనకు కన్ఫర్ట్ గా ఉందో, ఎందులో బాగున్నానో చెప్పాలంటూ ప్రశ్నించింది. దీనికి అభిమానులు చెప్పిన సమాధానం చీరలో సెక్సీగా ఉన్నావంటూ.
రష్మిక మందన్నా ప్లస్ చీర ఈక్వల్ టూ ఫైరింగే అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ మంటలు ఆర్పడం ఎవరి తరం కాదంటూ కామెంట్లతోరెచ్చిపోతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. దీంతో వీకెండ్ సందర్భంగా ఇలా చీర అందాలతో కనువిందు చేస్తూ పిచ్చెక్కిస్తుంది రష్మిక. ప్రస్తుతం ఈ ఫోటోలు, రష్మిక నెట్టింట చర్చనీయాంశంగా మారడం విశేషం.
`పుష్ప` చిత్రంతో శ్రీవల్లిగా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక.. అద్భుతమైన టాలెంట్, ఆకర్షించే అందంతో దూసుకుపోతుంది. ఈ బ్యూటీ టాలెంట్కి, దూకుడికి ఇతర హీరోయిన్లంతా బెంబెలెత్తిపోతున్నారు.
కన్నడ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన రష్మిక రెండేళ్లలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో రెండేళ్లలో బాలీవుడ్కి చెక్కేసింది. ఏడాదిలోనే `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అదేసమయంలో వరుసగా విజయాలు అందుకుంటూ జోరుమీదుంది.
Rashmika Mandanna
బాలీవుడ్లోకి వెళ్లాక రూట్ మార్చింది రష్మిక. అప్పటి వరకు కాస్త పద్ధతిగానే కనిపించింది. ఎప్పుడైతే నార్త్ కి ఎట్రీ ఇచ్చిందో అందాల విస్పోటనానికి తెరలేపింది. హాట్ ఫోటో షూట్లతో దుమారం రేపుతుంది. అభిమానులకు షాకిస్తూ నెటిజన్లకి ట్రీట్ ఇచ్చింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ని పెంచుకుంటూ నిత్యం నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తుంది.