మరీ ఇంత హాట్ గానా..? దాదాపు మొత్తం విప్పేసింది మానుషి చిల్లర్, కుర్రాళ్ల ఫ్యూజులు ఎగరగొట్టేసింది.
కుర్రాళ్ల ఫ్యూజులు ఎగరగొట్టేసింది మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్. దుబాయల్ లో జరుగుతున్న అవార్డ్ ల వేడులకలో హాట్ హాట్ గా కనిపించి అందరి కళ్ళను ఆకర్షించింది.
మాజీ మిస్ వరల్డ్ మానుఫీ చిల్లర్ దుమ్మురేపింది. అందరు షాక్ అయ్యేలా హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. దుబాయ్ లో జరిగిన ఫిల్మ్ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ రేంజ్ లో స్కిన్ షో తో అదరగొట్టేసింది. ఈవేడుకలకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అవార్డుల ఫంక్షన్కు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ సైతం హాజరైంది.
ఈ ఈవెంట్ లో ఎల్లో కలర్ డీప్ నెక్ ఆఫ్ షోల్డర్ డ్రెస్లో మెరిసిపోయింది మానుషి. బోల్డ్ లుక్లోకుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోస్ ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ ఫోటోస్ చూసి కుర్రాళ్ల తల తిరిగిపోతోంది. దాదాపు అంతా విప్పేసినంత పని చేసింది మానుషి. ఎద అందాలన్నీబయట పెట్టేసి.. లూజ్ ఫ్రాక్ లో చలిలో కూడా చెమటలు పట్టించింది. మరి ఇంత హాట్ గానా.. తట్టుకోలేకపోతున్నాం అంటూ యూత్ గగ్గోలు పెట్టేలా చేస్తోంది మానుషి చిల్లర్. అయితే ఈ విషయంలో ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తుంది బ్యూటీ.
అయితే ఈ డ్రెస్లో అసౌకర్యంగానే కనిపించింది మాజీ ప్రపంచ సుందరి. ఆయితే ఇంత హాట్ గా కనిపిస్తున్న ఈమెను కొందరు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. కొంత మంది డ్రెస్ని కర్టెన్ అని, మరికొందరు బెడ్షీట్తో పోల్చారు. మరికొందరు ఏకంగా మానుషిని.. ఉర్ఫీ జావెద్తో పోల్చారు .
మీ డ్రెస్లో పర్దా చిక్కుకుపోయింది.. తీయడం మరిచిపోయారు అంటూ.. మానుషీపై సెటైర్ వేశాడు మరో యూజర్.మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. అందరూ ఉర్ఫీతో పోటీపడుతున్నారు అని అన్నాడు.. మరో నెటిజన్ ఏమన్నాడంటే.. ఈమె ఇలా ఉంటూ.. స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహిస్తోందని, ఇలా ఎలా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది అంటూ కామెంట్ చేశాడు.
ఇక మానుషీ త్వరలో తెలుగు తెరపై సందడి చేయబోతోంది. మెగా హీరో జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ ను తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం.
ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఓ సినిమా రూపొందించబోతున్నారు డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. ఈమూవీకి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. హీరోయిన్ పాత్ర కోసం మానుషీని తీసుకోవాలని భావిస్తున్నారట టీమ్.
2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ… బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ.. తన అందంతో పాటు నటనలో కూడా టాలెంట్ చూపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, టెహ్రాన్ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది బ్యూటీ. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో మరికొన్ని ఆఫర్లు ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక టాలీవుడ్ సినిమాకు ఆమె ఒకే అంటే.. ఇక్కడ కూడా వరుస ఆఫర్లు ఆమె గుమ్మం తొక్కే అవకాశం ఉంది.