ఒకేషోలో అనసూయ, రష్మీ ..`జబర్దస్త్` ఫ్యాన్స్ కి పండగే.. చూడకపోతే మిస్ అయినట్టే!
`ఎక్స్ ట్రా జబర్దస్త్`లో ఈ రోజు(ఏప్రిల్ 30) షో చాలా స్పెషల్గా మారింది. గ్లామర్ డోస్ డబుల్ అయ్యింది. ఒక్క యాంకర్నే తట్టుకోవడం కష్టమనుకుంటే, దానికి డబుల్ డోస్ యాడ్ అయ్యింది. దీంతో `జబర్దస్త్` ఫ్యాన్స్ పండేగా అని చెప్పొచ్చు.
అవును ఈ రోజు(శుక్రవారం) ప్రసారం కాబోతున్న `జబర్దస్త్` షోలో గ్లామర్ డబుల్ డోస్ కాబోతుంది. సెక్సీ యాంకర్స్ అనసూయ, రష్మీ ఒకే షోలో,ఒకే వేదికపై మెరవబోతున్నారు. ఇద్దరు కలిసి ఆలింగాలతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు.
ఈ బ్యూటీస్ని ఒకేసారి చూస్తే ఇక వారి ఫ్యాన్స్ కి, జబర్దస్త్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇద్దరిని ఒకేసారి చూసిన ఆనందంలో అభిమానులకు పూనకాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ రోజు షోలో హాట్ యాంకర్ అనసూయ సందడి చేయబోతుంది. తాను నటిస్తున్న `థ్యాంక్యూ బ్రదర్` సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ షోలో పాల్గొని అలరించబోతుంది.
శుక్రవారం ఈటీవీలో ప్రసారమయ్యే `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి రష్మి యాంకర్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అనసూయ కూడా రావడంతో ఈ షోకి డబుల్ గ్లామర్ వచ్చేసింది.
ఇద్దరు పక్క పక్కన కూర్చున్న ఇద్దరు సెక్సీ యాంకర్లని ఒకేసారి చూస్తే కనువిందులా ఉంటే. ఒకవేళ ఇది మిస్ అయితే చాలా కోల్పోయిన వాళ్లవుతారని చెప్పొచ్చు.
అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్` చిత్రం `ఆహా` ఓటీటీలో మే 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనసూయ, నటుడు విరాజ్తోపాటు చిత్ర టీమ్ ఈ షోలో సందడి చేశారు. చిత్ర విశేషాలను పంచుకోబోతున్నారు.
ఈ సందర్భంగా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది అనసూయ. బూడిద ఎరుపు రంగు గౌనులో హోయలు పోయింది. ఈ అమ్మడి కొంగు పైకి ఎగుతుంటే ఆమె ఇచ్చిన పోజులు మైమరపిస్తున్నాయి.
మరోవైపు రష్మీ సైతం తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. అవి కూడా వైరల్గా మారాయి.
రష్మీ గ్లామర్ ఫోటోలు.
ఆకట్టుకుంటోన్న అనసూయ లేటెస్ట్ హాట్ ఫోటోలు.
`ఎక్స్ ట్రా జబర్దస్త్` షో కోసం అనసూయ పరువాలు.
అనసూయ న్యూ పిక్స్.
అనసూయ ఇటు టీవీ షో, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.