- Home
- Entertainment
- పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన చిరు, ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి
పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన చిరు, ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి
చిరంజీవి, ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి పెళ్లి, పిల్లలపై ఆసక్తికర కామెంట్ చేసింది. అమ్మాయిలకు సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలపై ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం పెళ్లై, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి తాజాగా పంచుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
| Published : Mar 04 2021, 03:43 PM
2 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
111
)
తెలుగు నటించింది మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా రెడ్డి. హిందీలో ఒకానొక టైమ్లో స్టార్ హీరోయిన్గా వెలిగింది. పెళ్లి చేసుకున్నాక పూర్తిగా సినిమాలు మానేసింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి, ఇంటికే పరిమితమైంది. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటోంది.
తెలుగు నటించింది మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా రెడ్డి. హిందీలో ఒకానొక టైమ్లో స్టార్ హీరోయిన్గా వెలిగింది. పెళ్లి చేసుకున్నాక పూర్తిగా సినిమాలు మానేసింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి, ఇంటికే పరిమితమైంది. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటోంది.
211
ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను, అమ్మాయిలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, రెగ్యూలర్గా అమ్మాయిలకు ఎదురయ్యే ప్రశ్నలను ప్రస్తావించింది సమీరారెడ్డి.
ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను, అమ్మాయిలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, రెగ్యూలర్గా అమ్మాయిలకు ఎదురయ్యే ప్రశ్నలను ప్రస్తావించింది సమీరారెడ్డి.
311
`తల్లి అయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ఆ బరువుని అసహ్యించుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఏంటీ లావయ్యారనే ప్రశ్న ఎదురైనా మనం ఆత్మన్యూనతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు.
`తల్లి అయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ఆ బరువుని అసహ్యించుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఏంటీ లావయ్యారనే ప్రశ్న ఎదురైనా మనం ఆత్మన్యూనతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు.
411
మన శరీరం మన ఇష్టం. మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని మనం అంగీకరించాలని చెప్పింది సమీరా రెడ్డి. తన పాపకి జన్మించే టైమ్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
మన శరీరం మన ఇష్టం. మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని మనం అంగీకరించాలని చెప్పింది సమీరా రెడ్డి. తన పాపకి జన్మించే టైమ్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
511
ఇక పెళ్లికి సంబంధించిన తనకు ఎదురైన సంఘటనల గురించి చెబుతూ, `నా పెళ్లికి ముంద వరకు ఏంటీ ఇంకా మ్యారేజ్ కాలేదా? అనే ప్రశ్నలు వెంటాడాయి. ముప్పై ఐదు ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లవ్వకపోవడం ఏంటనేవారు. అది వినగానే నాకు తెలియని ఒత్తిడి కలిగేది.
ఇక పెళ్లికి సంబంధించిన తనకు ఎదురైన సంఘటనల గురించి చెబుతూ, `నా పెళ్లికి ముంద వరకు ఏంటీ ఇంకా మ్యారేజ్ కాలేదా? అనే ప్రశ్నలు వెంటాడాయి. ముప్పై ఐదు ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లవ్వకపోవడం ఏంటనేవారు. అది వినగానే నాకు తెలియని ఒత్తిడి కలిగేది.
611
అమ్మాయి అయితే చాటు పెళ్లయ్యేంత వరకు పెళ్లి ప్రశ్నలు, పెళ్లయ్యాక పిల్లలెప్పుడని పిల్లల ప్రశ్నలు వెంటాడతాయి. అమ్మాయికి ఓ తోడు ఉండాలని సమాజం అంటుంది. పెళ్లి, పిల్లలు ఉంటేనే ఆ అమ్మాయి జీవితం పరిపూర్ణం అవుతుందని అంటారు.
అమ్మాయి అయితే చాటు పెళ్లయ్యేంత వరకు పెళ్లి ప్రశ్నలు, పెళ్లయ్యాక పిల్లలెప్పుడని పిల్లల ప్రశ్నలు వెంటాడతాయి. అమ్మాయికి ఓ తోడు ఉండాలని సమాజం అంటుంది. పెళ్లి, పిల్లలు ఉంటేనే ఆ అమ్మాయి జీవితం పరిపూర్ణం అవుతుందని అంటారు.
711
మొదటి బిడ్డ పుట్టాక, ఇంకో బిడ్డకి ప్లాన్ చేస్తున్నారా, లేక ఒక్కరితోనే చాలా? అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేక చాలా మంది అమ్మాయిలు భయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వాళ్లకేం కావాలో, ఆ నిర్ణయాలే తీసుకుంటారు. భయంతో కాదు. సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు` అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.
మొదటి బిడ్డ పుట్టాక, ఇంకో బిడ్డకి ప్లాన్ చేస్తున్నారా, లేక ఒక్కరితోనే చాలా? అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేక చాలా మంది అమ్మాయిలు భయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వాళ్లకేం కావాలో, ఆ నిర్ణయాలే తీసుకుంటారు. భయంతో కాదు. సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారు` అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.
811
హిందీలో హీరోయిన్గా రాణించిన సమీరా రెడ్డి 2005లో ఎన్టీఆర్ సరసన `నరసింహుడు` చిత్రంతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే హాట్ అందాలతో ఆకట్టుకుంటుంది.
హిందీలో హీరోయిన్గా రాణించిన సమీరా రెడ్డి 2005లో ఎన్టీఆర్ సరసన `నరసింహుడు` చిత్రంతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే హాట్ అందాలతో ఆకట్టుకుంటుంది.
911
ఆ తర్వాత చిరంజీవితో `జై చిరంజీవ` చిత్రంలో మెరిసింది. ఇందులో చిరంజీవి, సమీరారెడ్డి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. మరోవైపు ఎన్టీఆర్తో `అశోక్` సినిమాలో మెరిసింది.
ఆ తర్వాత చిరంజీవితో `జై చిరంజీవ` చిత్రంలో మెరిసింది. ఇందులో చిరంజీవి, సమీరారెడ్డి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. మరోవైపు ఎన్టీఆర్తో `అశోక్` సినిమాలో మెరిసింది.
1011
తెలుగులో నటించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. కానీ సమీరారెడ్డికి మంచి పేరైతే వచ్చిందిగానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఇక తెలుగుకి గుడ్ బై చెప్పేసింది.
తెలుగులో నటించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. కానీ సమీరారెడ్డికి మంచి పేరైతే వచ్చిందిగానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఇక తెలుగుకి గుడ్ బై చెప్పేసింది.
1111
హిందీలో కొన్ని సినిమాలు చేసిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వార్గేని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు, ఓ కూతురు ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.
హిందీలో కొన్ని సినిమాలు చేసిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వార్గేని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు, ఓ కూతురు ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.