అనసూయతో కలిసి నిహారిక వెబ్ సిరీస్... పెళ్లయ్యాక రిటైర్ అవుతుందంటే షాకిచ్చిందిగా!
పెళ్ళైన తరువాత నిహారిక నటనకు గుడ్ బై చెబుతారని అందరూ భావించారు. ఐతే దానికి భిన్నంగా నూతన ప్రాజెక్ట్ ప్రకటించి, ఇప్పట్లో నటనను వీడేది లేదని తెలియజేశారు.

<p style="text-align: justify;"><br />హాట్ యాంకర్ అనసూయతో కలిసి నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వి వి వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరై స్క్రిప్ట్ తమ చేతుల మీదుగా అందించారు. </p>
హాట్ యాంకర్ అనసూయతో కలిసి నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వి వి వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరై స్క్రిప్ట్ తమ చేతుల మీదుగా అందించారు.
<p style="text-align: justify;">రాయుడు చిత్రాల బ్యానర్ పై భాను రాయుడు ఈ సిరీస్ ని నిర్మిస్తూ... దర్శకత్వం వహిస్తున్నారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఈ సిరీస్ లో మరో కీలక రోల్ చేస్తున్నారు. <br /> </p>
రాయుడు చిత్రాల బ్యానర్ పై భాను రాయుడు ఈ సిరీస్ ని నిర్మిస్తూ... దర్శకత్వం వహిస్తున్నారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఈ సిరీస్ లో మరో కీలక రోల్ చేస్తున్నారు.
<p style="text-align: justify;"><br />కాగా ఈ పూజా కార్యక్రమానికి అనసూయతో పాటు నిహారిక హాజరు కావడం జరిగింది. అనసూయ తన భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. </p>
కాగా ఈ పూజా కార్యక్రమానికి అనసూయతో పాటు నిహారిక హాజరు కావడం జరిగింది. అనసూయ తన భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
<p style="text-align: justify;">పెళ్లి తరువాత నిహారిక నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కంటెంట్ ఏమిటనే ఆసక్తి అందరిలో మొదలైంది. నిహారిక పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. <br /> </p>
పెళ్లి తరువాత నిహారిక నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కంటెంట్ ఏమిటనే ఆసక్తి అందరిలో మొదలైంది. నిహారిక పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది.
<p style="text-align: justify;">గతంలో నిహారిక నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్ లలో నటించారు. ఆ సిరీస్ లను పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై స్వయంగా నిర్మించడం జరిగింది. ఇక లేటెస్ట్ వెబ్ సిరీస్ త్వరలో షూటింగ్ మొదలుకానుంది. ఈ విషయాన్ని దర్శకుడు భాను రాయుడు తెలియజేశారు. </p>
గతంలో నిహారిక నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్ లలో నటించారు. ఆ సిరీస్ లను పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై స్వయంగా నిర్మించడం జరిగింది. ఇక లేటెస్ట్ వెబ్ సిరీస్ త్వరలో షూటింగ్ మొదలుకానుంది. ఈ విషయాన్ని దర్శకుడు భాను రాయుడు తెలియజేశారు.
<p><br />ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వి వి వినాయక్, విజయేంద్ర ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కథ రీత్యా నిహారిక సరిపోతారని ఆమెను సంప్రదించినట్లు రాయుడు తెలిపారు. </p><p><br /> </p>
ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వి వి వినాయక్, విజయేంద్ర ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కథ రీత్యా నిహారిక సరిపోతారని ఆమెను సంప్రదించినట్లు రాయుడు తెలిపారు.