MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఇండియా-విండీస్ టెస్టు సిరీస్‌కు ఐసీసీ క్వాలిఫయర్ అడ్డం.. రీషెడ్యూల్ చేయాల్సిందేనా..?

ఇండియా-విండీస్ టెస్టు సిరీస్‌కు ఐసీసీ క్వాలిఫయర్ అడ్డం.. రీషెడ్యూల్ చేయాల్సిందేనా..?

WI vs IND: భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు వెళ్లనుంది. అక్కడ  వెస్టిండీస్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ లో పాల్గొననుంది. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 22 2023, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డబ్ల్యూటీసీ  ఫైనల్ తర్వాత   నెల రోజులకు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న భారత క్రికెట్ జట్టు.. వెస్టిండీస్ తో జులై 12 నుంచి మొదలయ్యే తొలి టెస్టులో పాల్గొననుంది.  జులై మొదటివారంలో విండీస్ కు బయల్దేరే భారత జట్టు..  12 నుంచి  డొమినికా వేదికగా ఫస్ట్ టెస్ట్ ను ఆడనుంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఈ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.  దీనికి కారణం  జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్  మ్యాచ్ లే.. ఇటీవలే మొదలైన ఈ మ్యాచ్ లలో వెస్టిండీస్ కూడా పాల్గొంటున్నది. 

36

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్  మ్యాచ్ లు ఆడుతున్న వెస్టిండీస్..  సూపర్ సిక్సెస్ దశకు  చేరుకుంటే  అప్పుడు  జులై 9 దాకా జింబాబ్వేలోనే ఉండాల్సి వస్తుంది.   జులై 12 నే భారత్ - వెస్టిండీస్ లు తొలి టెస్టు ఆడాల్సి ఉంది. అయితే  జింబాబ్వే నుంచి నేరుగా వెస్టిండీస్ కు వచ్చినవెంటనే  మ్యాచ్ లు ఆడించడం కూడా కష్టమేనన్న ఆందోళనలు  క్రికెట్ వెస్టిండీస్ ను వెంటాడుతున్నాయి. 

46

అయితే   ప్రస్తుతం   మూడు ఫార్మాట్లకు మూడు జట్లనూ మెయింటెన్ చేస్తున్న టీమ్స్ లో వెస్టిండీస్ కూడా ఉంది. టెస్టులు ఆడేందుకు ఆ జట్టుకు  సెపరేట్ టీమ్ ఉంది. కానీ రెండు ఫార్మాట్లూ ఆడే ఆటగాళ్లు పలువురు ఉన్నారు. వీరి గురించే  విండీస్ ఆందోళన చెందుతున్నది. 

56
Image credit: Getty

Image credit: Getty

విండీస్  వన్డే టీమ్ లో సభ్యులుగా ఉన్న కైల్ మేయర్స్,  జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్,  రోస్టన్ ఛేజ్ లు టెస్టులలో కూడా కీలకం. వీరిని   క్వాలిఫయర్ మ్యాచ్ లు ముగిసిన వెంటనే సూపర్ సిక్సెస్ ఫైనల్ ఫేజ్ కు ముందే  విండీస్ కు రప్పించేందుకు   క్రికెట్ వెస్టిండీస్ సన్నాహకాలు చేస్తున్నది.  

66

తమకు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ తో పాటు  భారత్ తో సిరీస్ ముఖ్యమని..  అందుకే  రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటామని   క్రికెట్ వెస్టిండీస్ ప్రతినిధి ఒకరు తెలిపాడు. టెస్టు ప్లేయర్లపై భారం పడనీయకుండా  చూస్తామని కూడా  ఆయన చెప్పాడు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved