MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గంగూలీ కూడా కదిలాడు... కరోనా బాధితుల కోసం కోల్‌కత్తాలోని ఆసుపత్రులు, ఎన్జీవోలకు సాయంగా...

గంగూలీ కూడా కదిలాడు... కరోనా బాధితుల కోసం కోల్‌కత్తాలోని ఆసుపత్రులు, ఎన్జీవోలకు సాయంగా...

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో బాధపడుతున్న వారికి సాయంగా నిలిచేందుకు బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ముందుకొచ్చాడు. తనవంతుగా కోల్‌కత్తాలోని ఆసుపత్రులు, ఎన్జీవోలకు 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించాడు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 16 2021, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>కోల్‌కత్తాలోని కొన్ని ఆసుపత్రులకు, స్వచ్ఛంద సంస్థలను పర్యవేక్షించిన సౌరవ్ గంగూలీ బృందం... తక్షణ సాయంగా 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించింది. మున్ముందు మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది సౌరవ్ గంగూలీ కార్యాలయం..</p>

<p>కోల్‌కత్తాలోని కొన్ని ఆసుపత్రులకు, స్వచ్ఛంద సంస్థలను పర్యవేక్షించిన సౌరవ్ గంగూలీ బృందం... తక్షణ సాయంగా 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించింది. మున్ముందు మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది సౌరవ్ గంగూలీ కార్యాలయం..</p>

కోల్‌కత్తాలోని కొన్ని ఆసుపత్రులకు, స్వచ్ఛంద సంస్థలను పర్యవేక్షించిన సౌరవ్ గంగూలీ బృందం... తక్షణ సాయంగా 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించింది. మున్ముందు మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది సౌరవ్ గంగూలీ కార్యాలయం..

26
<p>‘దాదా ఇప్పటికే 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను (దాదాపు రూ. 25 లక్షల విలువ) ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, వివిధ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోల్‌కత్తాలో కొన్ని చోట్ల లాక్‌డౌన్ అమలులో ఉండడంతో పంపిణీని వేగవంతం చేశారు.</p>

<p>‘దాదా ఇప్పటికే 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను (దాదాపు రూ. 25 లక్షల విలువ) ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, వివిధ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోల్‌కత్తాలో కొన్ని చోట్ల లాక్‌డౌన్ అమలులో ఉండడంతో పంపిణీని వేగవంతం చేశారు.</p>

‘దాదా ఇప్పటికే 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను (దాదాపు రూ. 25 లక్షల విలువ) ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, వివిధ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోల్‌కత్తాలో కొన్ని చోట్ల లాక్‌డౌన్ అమలులో ఉండడంతో పంపిణీని వేగవంతం చేశారు.

36
<p>అలాగే పరిస్థితిని బట్టి వీలైనన్ని ఎక్కువ ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించేందుకు గంగూలీ సిద్ధమయ్యారు. ప్రతీ కరోనా బాధితుడికి అవసరమైన ఏర్పాట్లు అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం...</p>

<p>అలాగే పరిస్థితిని బట్టి వీలైనన్ని ఎక్కువ ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించేందుకు గంగూలీ సిద్ధమయ్యారు. ప్రతీ కరోనా బాధితుడికి అవసరమైన ఏర్పాట్లు అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం...</p>

అలాగే పరిస్థితిని బట్టి వీలైనన్ని ఎక్కువ ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించేందుకు గంగూలీ సిద్ధమయ్యారు. ప్రతీ కరోనా బాధితుడికి అవసరమైన ఏర్పాట్లు అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం...

46
<p>ఈ క్లిష్ట సమయంలో కూడా సాయం చేసేందుకు మా దగ్గర మంచి టీమ్ సిద్ధంగా ఉంది...’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ బృందంలోని సభ్యుడు తానీయా భట్టాచార్య.</p>

<p>ఈ క్లిష్ట సమయంలో కూడా సాయం చేసేందుకు మా దగ్గర మంచి టీమ్ సిద్ధంగా ఉంది...’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ బృందంలోని సభ్యుడు తానీయా భట్టాచార్య.</p>

ఈ క్లిష్ట సమయంలో కూడా సాయం చేసేందుకు మా దగ్గర మంచి టీమ్ సిద్ధంగా ఉంది...’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ బృందంలోని సభ్యుడు తానీయా భట్టాచార్య.

56
<p>దేశంలో కరోనా బాధితుల కోసం ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు తమవంతు సాయం ప్రకటించారు.</p>

<p>దేశంలో కరోనా బాధితుల కోసం ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు తమవంతు సాయం ప్రకటించారు.</p>

దేశంలో కరోనా బాధితుల కోసం ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు తమవంతు సాయం ప్రకటించారు.

66
<p>భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, కరోనా బాధితులకు, వారి కుటుంబాల కోసం రోజూ 51 వేల మందికి సరిపడా ఆహారాన్ని తన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాడు.&nbsp;<br />&nbsp;</p>

<p>భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, కరోనా బాధితులకు, వారి కుటుంబాల కోసం రోజూ 51 వేల మందికి సరిపడా ఆహారాన్ని తన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాడు.&nbsp;<br />&nbsp;</p>

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, కరోనా బాధితులకు, వారి కుటుంబాల కోసం రోజూ 51 వేల మందికి సరిపడా ఆహారాన్ని తన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాడు. 
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : రింకూ సింగ్‌ను పక్కన పెట్టాల్సిందేనా? సెమీస్ చేరాలంటే భారత్ ఏం చేయాలి?
Recommended image2
IND vs ZIM : భారత్ vs జింబాబ్వే.. టీ20ల్లో ఎవరిది పైచేయి? గెలిస్తేనే నిలిచేది !
Recommended image3
Team India : టీమిండియాకు జింబాబ్వే ఓటమి కష్టాలు.. సెమీస్ చేరాలంటే ఇది జరగాలి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved