MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాకి డబుల్ డోస్ పూర్తి... తిరిగి బయో బబుల్‌లోకి విరాట్ కోహ్లీ అండ్ టీమ్...

టీమిండియాకి డబుల్ డోస్ పూర్తి... తిరిగి బయో బబుల్‌లోకి విరాట్ కోహ్లీ అండ్ టీమ్...

ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత జట్టు, కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ కోర్సును పూర్తి చేసుకుంది. ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరే ముందే విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులందరూ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌లో రెండో డోస్ తీసుకుని వ్యాక్సిన్ కోర్సును పూర్తిచేశారు భారత క్రికెటర్లు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 13 2021, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p>శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వీళ్లంతా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక కావడం వల్ల ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు...</p>

<p>శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వీళ్లంతా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక కావడం వల్ల ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు...</p>

శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఏడుగురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వీళ్లంతా క్వారంటైన్‌లో గడుపుతున్నారు. పాక్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక కావడం వల్ల ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
<p>ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఇందుకోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు అందరూ తిరిగి బయో బబుల్‌లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ..</p>

<p>ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఇందుకోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు అందరూ తిరిగి బయో బబుల్‌లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ..</p>

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది భారత జట్టు. ఇందుకోసం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు అందరూ తిరిగి బయో బబుల్‌లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ..

36
<p>జూలై 7, 9 తేదీల్లో రెండో డోస్ తీసుకున్న భారత క్రికెటర్లకు జూలై 10న కరోనా పరీక్షలు నిర్వహించింది ఇంగ్లాండ్. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి ముందు కూడా మరోసారి కరోనా పరీక్షల్లో పాల్గొవాల్సి ఉంటుంది...</p>

<p>జూలై 7, 9 తేదీల్లో రెండో డోస్ తీసుకున్న భారత క్రికెటర్లకు జూలై 10న కరోనా పరీక్షలు నిర్వహించింది ఇంగ్లాండ్. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి ముందు కూడా మరోసారి కరోనా పరీక్షల్లో పాల్గొవాల్సి ఉంటుంది...</p>

జూలై 7, 9 తేదీల్లో రెండో డోస్ తీసుకున్న భారత క్రికెటర్లకు జూలై 10న కరోనా పరీక్షలు నిర్వహించింది ఇంగ్లాండ్. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి ముందు కూడా మరోసారి కరోనా పరీక్షల్లో పాల్గొవాల్సి ఉంటుంది...

46
<p>ఇంగ్లాండ్‌ కౌంటీల్లో కూడా పాజిటివ్ కేసులు రావడంతో భారత జట్టు కదలికలపై పూర్తి నిఘా పెట్టి, వారి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది భారత క్రికెట్ బోర్డు...</p>

<p>ఇంగ్లాండ్‌ కౌంటీల్లో కూడా పాజిటివ్ కేసులు రావడంతో భారత జట్టు కదలికలపై పూర్తి నిఘా పెట్టి, వారి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది భారత క్రికెట్ బోర్డు...</p>

ఇంగ్లాండ్‌ కౌంటీల్లో కూడా పాజిటివ్ కేసులు రావడంతో భారత జట్టు కదలికలపై పూర్తి నిఘా పెట్టి, వారి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తోంది భారత క్రికెట్ బోర్డు...

56
<p>జూలై 20న ఇంగ్లాండ్‌లో డుర్హమ్‌లో కౌంటీ క్లబ్‌లతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే ఇప్పటిదాకా టీమిండియాతో ఏ కౌంటీ క్లబ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుందనే విషయం ఇంకా కన్ఫార్మ్ కాలేదు...</p>

<p>జూలై 20న ఇంగ్లాండ్‌లో డుర్హమ్‌లో కౌంటీ క్లబ్‌లతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే ఇప్పటిదాకా టీమిండియాతో ఏ కౌంటీ క్లబ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుందనే విషయం ఇంకా కన్ఫార్మ్ కాలేదు...</p>

జూలై 20న ఇంగ్లాండ్‌లో డుర్హమ్‌లో కౌంటీ క్లబ్‌లతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే ఇప్పటిదాకా టీమిండియాతో ఏ కౌంటీ క్లబ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుందనే విషయం ఇంకా కన్ఫార్మ్ కాలేదు...

66
<p>భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే ఓ కౌంటీ మ్యాచ్ ఆడుతున్నాడు. అతనితో పాటు ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి కూడా కౌంటీ క్రికెట్ ఆడబోతున్నారు..&nbsp;<br />&nbsp;</p>

<p>భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే ఓ కౌంటీ మ్యాచ్ ఆడుతున్నాడు. అతనితో పాటు ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి కూడా కౌంటీ క్రికెట్ ఆడబోతున్నారు..&nbsp;<br />&nbsp;</p>

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే ఓ కౌంటీ మ్యాచ్ ఆడుతున్నాడు. అతనితో పాటు ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి కూడా కౌంటీ క్రికెట్ ఆడబోతున్నారు.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved