ఫైనల్ ఆడే జట్టు ఇదే... ఫైనల్ ఎలెవన్ను ప్రకటించిన బీసీసీఐ, సిరాజ్కి దక్కని చోటు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే తుదిజట్టును టీమిండియా ప్రకటించింది. రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు దక్కదని వార్తలు వినిపించినా, మంచి ఫామ్లో ఉన్న జడ్డూని ఆడించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది... ఆశ్చర్యంగా సిరాజ్కి బదులుగా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు జట్టులో చోటు దక్కింది.
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
రోహిత్ శర్మ
, శుబ్మన్ గిల్
ఛతేశ్వర్ పూజారా
అజింకా రహానే
రిషబ్ పంత్ (వికెట్ కీపర్),
రవీంద్ర జడేజా
రవిచంద్రన్ అశ్విన్
జస్ప్రిత్ బుమ్రా
ఇషాంత్ శర్మ
మహ్మద్ షమీ
భారత తుదిజట్టు ఇదే: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.