MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిజాలు నిగ్గు తేలాల్సిందే: విజయమ్మ బహిరంగ లేఖ

వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిజాలు నిగ్గు తేలాల్సిందే: విజయమ్మ బహిరంగ లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఈ విషయంలో తనతో పాటు సీఎం జగన్, షర్మిల మాట కూడ ఇదేనని ఆమె తేల్చి చెప్పారు. 

2 Min read
narsimha lode
Published : Apr 05 2021, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
<p>&nbsp;మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఈ విషయంలో తనతో పాటు సీఎం జగన్, షర్మిల మాట కూడ ఇదేనని ఆమె తేల్చి చెప్పారు.</p><p>&nbsp;</p>

<p>&nbsp;మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఈ విషయంలో తనతో పాటు సీఎం జగన్, షర్మిల మాట కూడ ఇదేనని ఆమె తేల్చి చెప్పారు.</p><p>&nbsp;</p>

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఈ విషయంలో తనతో పాటు సీఎం జగన్, షర్మిల మాట కూడ ఇదేనని ఆమె తేల్చి చెప్పారు.

 

214
<p>సోమవారంనాడు వైఎస్ విజయమ్మ ఐదు పేజీల లేఖను ఆమె మీడియాకు విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి &nbsp;ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులను కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.&nbsp;</p>

<p>సోమవారంనాడు వైఎస్ విజయమ్మ ఐదు పేజీల లేఖను ఆమె మీడియాకు విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి &nbsp;ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులను కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.&nbsp;</p>

సోమవారంనాడు వైఎస్ విజయమ్మ ఐదు పేజీల లేఖను ఆమె మీడియాకు విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి  ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులను కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

314
<p>ఈ హత్య కేసుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ స్పందించారు. దీంతో ఇవాళ వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు.మూడు రోజులుగా ఒక వర్గం మీడియాలో వస్తోన్న వ్యాఖ్యలు, విమర్శల నేపథ్యంలో తాను ఈ లేఖ రాసినట్టుగా ఆమె వివరించారు.</p>

<p>ఈ హత్య కేసుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ స్పందించారు. దీంతో ఇవాళ వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు.మూడు రోజులుగా ఒక వర్గం మీడియాలో వస్తోన్న వ్యాఖ్యలు, విమర్శల నేపథ్యంలో తాను ఈ లేఖ రాసినట్టుగా ఆమె వివరించారు.</p>

ఈ హత్య కేసుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ స్పందించారు. దీంతో ఇవాళ వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు.మూడు రోజులుగా ఒక వర్గం మీడియాలో వస్తోన్న వ్యాఖ్యలు, విమర్శల నేపథ్యంలో తాను ఈ లేఖ రాసినట్టుగా ఆమె వివరించారు.

414
<p><br />2009 సెప్టెంబర్ 2న &nbsp;డాక్టర్ వైఎస్ఆర్ మరణించిన తర్వాత తమ కుటుంబం ఏయే కారణాలతో ఎవరెవరికి లక్ష్యంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.&nbsp;</p>

<p><br />2009 సెప్టెంబర్ 2న &nbsp;డాక్టర్ వైఎస్ఆర్ మరణించిన తర్వాత తమ కుటుంబం ఏయే కారణాలతో ఎవరెవరికి లక్ష్యంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.&nbsp;</p>


2009 సెప్టెంబర్ 2న  డాక్టర్ వైఎస్ఆర్ మరణించిన తర్వాత తమ కుటుంబం ఏయే కారణాలతో ఎవరెవరికి లక్ష్యంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. 

514
<p>ఇటీవల ఏపీ పంచాయితీ ఎన్నికలు, మున్పిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారని ఆమె ప్రస్తావించారు.</p>

<p>ఇటీవల ఏపీ పంచాయితీ ఎన్నికలు, మున్పిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారని ఆమె ప్రస్తావించారు.</p>

ఇటీవల ఏపీ పంచాయితీ ఎన్నికలు, మున్పిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారని ఆమె ప్రస్తావించారు.

614
<p><br />చిన్న గీతను పెద్దది చేయడానికి సాధ్యం కాదు.. అయితే ఓ వర్గం మీడియా కొన్ని పార్టీలు ఒకే మాట ఒకే బాటగా అబద్దాలు చెప్పడం ప్రారంభించారని ఆమె ఆరోపించారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.</p><p>&nbsp;</p>

<p><br />చిన్న గీతను పెద్దది చేయడానికి సాధ్యం కాదు.. అయితే ఓ వర్గం మీడియా కొన్ని పార్టీలు ఒకే మాట ఒకే బాటగా అబద్దాలు చెప్పడం ప్రారంభించారని ఆమె ఆరోపించారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.</p><p>&nbsp;</p>


చిన్న గీతను పెద్దది చేయడానికి సాధ్యం కాదు.. అయితే ఓ వర్గం మీడియా కొన్ని పార్టీలు ఒకే మాట ఒకే బాటగా అబద్దాలు చెప్పడం ప్రారంభించారని ఆమె ఆరోపించారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.

 

714
<p>ఈ హత్య జరిగిన రెండు నెలల వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఈ హత్యపై అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారన్నారు.</p>

<p>ఈ హత్య జరిగిన రెండు నెలల వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఈ హత్యపై అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారన్నారు.</p>

ఈ హత్య జరిగిన రెండు నెలల వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఈ హత్యపై అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్రపై అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారన్నారు.

814
<p>సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని తెలిసి కూడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై తనపక్కనే స్టేజీపై ఆదినారాయణరెడ్డిని పెట్టుకొని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.<br />&nbsp;</p>

<p>సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని తెలిసి కూడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై తనపక్కనే స్టేజీపై ఆదినారాయణరెడ్డిని పెట్టుకొని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.<br />&nbsp;</p>

సీబీఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని తెలిసి కూడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై తనపక్కనే స్టేజీపై ఆదినారాయణరెడ్డిని పెట్టుకొని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
 

914
<p>వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని సునీత డిమాండ్. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడ అదేనని విజయమ్మ తేల్చి చెప్పారు.సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందన్నారు.</p>

<p>వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని సునీత డిమాండ్. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడ అదేనని విజయమ్మ తేల్చి చెప్పారు.సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందన్నారు.</p>

వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని సునీత డిమాండ్. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడ అదేనని విజయమ్మ తేల్చి చెప్పారు.సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందన్నారు.

1014
<p><br />రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ స్వయంగా తనకు సంబంధించిన కేసైనా తన బాబాయి హత్య కేసైనా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్న సమయంలో ఏం చేయగరలని ఆమె ప్రశ్నించారు.</p>

<p><br />రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ స్వయంగా తనకు సంబంధించిన కేసైనా తన బాబాయి హత్య కేసైనా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్న సమయంలో ఏం చేయగరలని ఆమె ప్రశ్నించారు.</p>


రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ స్వయంగా తనకు సంబంధించిన కేసైనా తన బాబాయి హత్య కేసైనా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్న సమయంలో ఏం చేయగరలని ఆమె ప్రశ్నించారు.

1114
<p>వైఎస్ఆర్ మరణం సహజమా, లేక హత్యా అన్ని అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉందన్నారు. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగామని ఆయన ప్రశ్నించారు.</p>

<p>వైఎస్ఆర్ మరణం సహజమా, లేక హత్యా అన్ని అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉందన్నారు. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగామని ఆయన ప్రశ్నించారు.</p>

వైఎస్ఆర్ మరణం సహజమా, లేక హత్యా అన్ని అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉందన్నారు. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగామని ఆయన ప్రశ్నించారు.

1214
<p>ఓ పత్రికాధిపతి ఈ హత్య కేసు విషయమై తన పత్రికలో రాసిన కథనాలపై ఆమె మండిపడ్డారు. వయస్సులో తన కంటే పెద్దవారిని అన్నా అని జగన్ పిలుస్తారని ఆమె చెప్పారు. ప్రజా సంకల్పయాత్ర, ఓదార్పు యాత్రల్లో జగన్ మనస్తత్వం ప్రజలకు తెలుసునని ఆమె తెలిపారు.</p>

<p>ఓ పత్రికాధిపతి ఈ హత్య కేసు విషయమై తన పత్రికలో రాసిన కథనాలపై ఆమె మండిపడ్డారు. వయస్సులో తన కంటే పెద్దవారిని అన్నా అని జగన్ పిలుస్తారని ఆమె చెప్పారు. ప్రజా సంకల్పయాత్ర, ఓదార్పు యాత్రల్లో జగన్ మనస్తత్వం ప్రజలకు తెలుసునని ఆమె తెలిపారు.</p>

ఓ పత్రికాధిపతి ఈ హత్య కేసు విషయమై తన పత్రికలో రాసిన కథనాలపై ఆమె మండిపడ్డారు. వయస్సులో తన కంటే పెద్దవారిని అన్నా అని జగన్ పిలుస్తారని ఆమె చెప్పారు. ప్రజా సంకల్పయాత్ర, ఓదార్పు యాత్రల్లో జగన్ మనస్తత్వం ప్రజలకు తెలుసునని ఆమె తెలిపారు.

1314
<p>తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిలమ్మ నమ్ముతుందన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోందన్నారు. ఈ కారణంగానే షర్మిల తెలంగాణలో ముందడుగు వేస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.&nbsp;</p>

<p>తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిలమ్మ నమ్ముతుందన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోందన్నారు. ఈ కారణంగానే షర్మిల తెలంగాణలో ముందడుగు వేస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.&nbsp;</p>

తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిలమ్మ నమ్ముతుందన్నారు. తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోందన్నారు. ఈ కారణంగానే షర్మిల తెలంగాణలో ముందడుగు వేస్తున్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. 

1414
<p>కానీ, తన బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలను ఎల్లో మీడియా రాతల్లో కన్పిస్తోందన్నారు.ఇది ఏనాడూ కూడ జరగదని ఆమె స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంతో సంబంధాలు కోరుకొంటున్న నేపథ్యంలో తెలంగాణలో వైసీపీని నడపడం సాధ్యం కాదని జగన్ నిర్ణయం తీసుకొన్నందున ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజా సేవలో ఉండాలని షర్మిల నిర్ణయం తీసుకొందని విజయమ్మ వివరించారు.</p>

<p>కానీ, తన బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలను ఎల్లో మీడియా రాతల్లో కన్పిస్తోందన్నారు.ఇది ఏనాడూ కూడ జరగదని ఆమె స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంతో సంబంధాలు కోరుకొంటున్న నేపథ్యంలో తెలంగాణలో వైసీపీని నడపడం సాధ్యం కాదని జగన్ నిర్ణయం తీసుకొన్నందున ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజా సేవలో ఉండాలని షర్మిల నిర్ణయం తీసుకొందని విజయమ్మ వివరించారు.</p>

కానీ, తన బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలను ఎల్లో మీడియా రాతల్లో కన్పిస్తోందన్నారు.ఇది ఏనాడూ కూడ జరగదని ఆమె స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రంతో సంబంధాలు కోరుకొంటున్న నేపథ్యంలో తెలంగాణలో వైసీపీని నడపడం సాధ్యం కాదని జగన్ నిర్ణయం తీసుకొన్నందున ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజా సేవలో ఉండాలని షర్మిల నిర్ణయం తీసుకొందని విజయమ్మ వివరించారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved