MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఎపిలో సీన్ రివర్స్: బిజెపికి చంద్రబాబు దగ్గర, జగన్ కయ్యం

ఎపిలో సీన్ రివర్స్: బిజెపికి చంద్రబాబు దగ్గర, జగన్ కయ్యం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. 

2 Min read
rajesh y
Published : Jul 30 2019, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.
27
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బిజెపిలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బిజెపిలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బిజెపిలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బిజెపిలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బిజెపిలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బిజెపిలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి.
37
తాజాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది.

తాజాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది.

తాజాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది.
47
ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బిజెపికి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగానో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాదిరిగానో తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బిజెపికి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగానో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాదిరిగానో తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బిజెపికి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగానో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాదిరిగానో తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు.
57
బిజెపి రాష్ట్రంలో తనను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలనే తీవ్ర నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకోవడం దగ్గర నుంచి కేంద్ర సాయం తగిన విధంగా అందకపోవడం వంటి అంశాల కారణంగా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావించి ఉండవచ్చు.

బిజెపి రాష్ట్రంలో తనను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలనే తీవ్ర నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకోవడం దగ్గర నుంచి కేంద్ర సాయం తగిన విధంగా అందకపోవడం వంటి అంశాల కారణంగా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావించి ఉండవచ్చు.

బిజెపి రాష్ట్రంలో తనను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలనే తీవ్ర నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకోవడం దగ్గర నుంచి కేంద్ర సాయం తగిన విధంగా అందకపోవడం వంటి అంశాల కారణంగా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావించి ఉండవచ్చు.
67
అంతేకాకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బిజెపి పనిచేస్తోంది. దీంతో బిజెపితో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించి ఉంటారు.

అంతేకాకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బిజెపి పనిచేస్తోంది. దీంతో బిజెపితో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించి ఉంటారు.

అంతేకాకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బిజెపి పనిచేస్తోంది. దీంతో బిజెపితో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించి ఉంటారు.
77
మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించే వ్యూహం మారలేదు గానీ ప్రత్యర్థి, మిత్రుడు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రోత్సహించిన బిజెపి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి అవసరం కూడా చంద్రబాబుకు ఉందని భావించవచ్చు.

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించే వ్యూహం మారలేదు గానీ ప్రత్యర్థి, మిత్రుడు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రోత్సహించిన బిజెపి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి అవసరం కూడా చంద్రబాబుకు ఉందని భావించవచ్చు.

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించే వ్యూహం మారలేదు గానీ ప్రత్యర్థి, మిత్రుడు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రోత్సహించిన బిజెపి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి అవసరం కూడా చంద్రబాబుకు ఉందని భావించవచ్చు.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved