బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు (ఫోటోలు)
బెంగళూరు: రెండురోజుల పాటు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గంలో కుప్పం చేరుకోనున్నారు. ఇవాళ కుప్పంలో జరిగే టిడిపి బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రేపు వివిధ గ్రామాల్లో పర్యటించనున్నారు.
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
బెంగళూరు విమాానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు... ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు