- Home
- Andhra Pradesh
- మంత్రి హోదాలో తొలిసారిగా కృష్ణా జిల్లాకు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా (ఫోటోలు)
మంత్రి హోదాలో తొలిసారిగా కృష్ణా జిల్లాకు.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా (ఫోటోలు)
కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తొలిసారి మచిలీపట్నం పర్యటనకు విచ్చేసిన రోజాకు మంగళవారం స్థానిక అర్ అండ్ బి అతిధి గృహం వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆహారాన్ని తినిపిస్తోన్న మంత్రులు జోగి రమేష్, రోజా
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని తదితరులు
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్లో వున్న మహిళలతో సెల్ఫీ దిగుతోన్న మంత్రి రోజా
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్లో చీరను పరిశీలిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలికి కళ్లజోడును పెడుతోన్న మంత్రి రోజా, పక్కన మరో మంత్రి జోగి రమేష్
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్లో వున్న మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూస్తోన్న మంత్రులు రోజా, జోగి రమేష్
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధికి ల్యాప్టాప్ బహూకరిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నిధులకు సంబంధించిన చెక్కును అందజేస్తోన్న మంత్రులు రోజా, జోగి రమేష్
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్లో వున్న మహిళలు తయారు చేసిన ఆభరణాలను పరిశీలిస్తున్న రోజా, జోగి రమేష్
roja
మంత్రి హోదాలో తొలిసారి కృష్ణా జిల్లాకు వచ్చిన ఆర్కే రోజా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాల్స్లో ధాన్యపు కంకులను పరిశీలిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్