MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • సకాలంలో ఆక్సిజన్ అందించి... కరోనా పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన ఎస్పీ

సకాలంలో ఆక్సిజన్ అందించి... కరోనా పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన ఎస్పీ

హాస్పిటల్ కు ఆక్సిజన్ ను తరలిస్తున్న లారీని బాగుచేయించి ఆక్సిజన్ ను గమ్యస్థానానికి చేర్చి కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడారు ప్రకాశం జిల్లా పోలీసులు. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Apr 26 2021, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒంగోలు: దేశవ్యాప్తంగానే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆక్సిజన్ కొరతతో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆక్సిజన్ ను తరలిస్తున్న ఓ లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. వెంటనే లారీని బాగుచేయించి ఆక్సిజన్ ను గమ్యస్థానానికి చేర్చి కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ఒంగోలు: దేశవ్యాప్తంగానే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆక్సిజన్ కొరతతో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆక్సిజన్ ను తరలిస్తున్న ఓ లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. వెంటనే లారీని బాగుచేయించి ఆక్సిజన్ ను గమ్యస్థానానికి చేర్చి కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ఒంగోలు: దేశవ్యాప్తంగానే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆక్సిజన్ కొరతతో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆక్సిజన్ ను తరలిస్తున్న ఓ లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. వెంటనే లారీని బాగుచేయించి ఆక్సిజన్ ను గమ్యస్థానానికి చేర్చి కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
24
విశాఖపట్నం నుండి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి ఓ ట్యాంకర్ లారీలో ఆక్సిజన్ తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఆక్సిజన్ ను నింపుకుని బయలుదేరిన లారీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద ఆగిపోయింది.

విశాఖపట్నం నుండి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి ఓ ట్యాంకర్ లారీలో ఆక్సిజన్ తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఆక్సిజన్ ను నింపుకుని బయలుదేరిన లారీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద ఆగిపోయింది.

విశాఖపట్నం నుండి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి ఓ ట్యాంకర్ లారీలో ఆక్సిజన్ తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఆక్సిజన్ ను నింపుకుని బయలుదేరిన లారీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద ఆగిపోయింది.
34
ఆ లారీ వెంటనే కదల్లేదంటే ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు మెకానిక్ లను తీసుకెళ్లి లారీని బాగుచేయించారు.

ఆ లారీ వెంటనే కదల్లేదంటే ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు మెకానిక్ లను తీసుకెళ్లి లారీని బాగుచేయించారు.

ఆ లారీ వెంటనే కదల్లేదంటే ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు మెకానిక్ లను తీసుకెళ్లి లారీని బాగుచేయించారు.
44
అంతేకాకుండా ఒంగోలు రిమ్స్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఎస్కార్ట్ ను లారీ వెంట పంపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో సరయిన సమయంలో లారీ రిమ్స్ కు చేరుకోవడంతో హాస్పిటల్ సిబ్బందితో పాటు పేషెంట్స్, వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా రోగుల ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా మానవతాదృక్పదంతో వ్యవహరించిన ఎస్పీని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

అంతేకాకుండా ఒంగోలు రిమ్స్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఎస్కార్ట్ ను లారీ వెంట పంపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో సరయిన సమయంలో లారీ రిమ్స్ కు చేరుకోవడంతో హాస్పిటల్ సిబ్బందితో పాటు పేషెంట్స్, వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా రోగుల ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా మానవతాదృక్పదంతో వ్యవహరించిన ఎస్పీని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

అంతేకాకుండా ఒంగోలు రిమ్స్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఎస్కార్ట్ ను లారీ వెంట పంపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో సరయిన సమయంలో లారీ రిమ్స్ కు చేరుకోవడంతో హాస్పిటల్ సిబ్బందితో పాటు పేషెంట్స్, వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా రోగుల ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా మానవతాదృక్పదంతో వ్యవహరించిన ఎస్పీని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
Recommended image2
Now Playing
Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Recommended image3
Now Playing
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved